రెవెన్యూ భూదస్త్రాల స్వచ్ఛీకరణ పనులు వేగవంతం
రెవెన్యూ భూదస్త్రాల స్వచ్ఛీకరణ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భూ పరిపాలనశాఖ ముఖ్య కమిషనర్ సాయిప్రసాద్ ఆదేశించారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథక కార్యాచరణ, అమలుపై గురువారం విజయవాడ
దృశ్యమాధ్యమ సమీక్షలో కలెక్టర్ విజయరామరాజు, అధికారులు
జిల్లా సచివాలయం, న్యూస్టుడే : రెవెన్యూ భూదస్త్రాల స్వచ్ఛీకరణ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భూ పరిపాలనశాఖ ముఖ్య కమిషనర్ సాయిప్రసాద్ ఆదేశించారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథక కార్యాచరణ, అమలుపై గురువారం విజయవాడ నుంచి నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో కలెక్టర్ విజయరామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిప్రసాద్ మాట్లాడుతూ ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో భూ సర్వే పనులు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సర్వే పనులు వేగవంతంగా సాగుతున్నాయని, మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 735 గ్రామాల్లో ప్రణాళికా ప్రకారం డ్రోన్ ప్రక్రియ పూర్తిచేస్తున్నామన్నారు. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేస్తామన్నారు. సమీక్షలోసర్వేశాఖ ఏడీ కనకప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూబకాసురులు...ఆ బావబామ్మర్దులు!
[ 02-05-2024]
బద్వేలు... వైకాపా అరాచక పాలనకు అద్దం పట్టే నియోజకవర్గాల్లో ముందుంటుంది. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా భూదందాలు రాజ్యమేలాయి. ‘ఒక్క అవకాశమివ్వండి’ అంటూ జనాన్ని నమ్మించి పీఠమెక్కిన జగన్ తన అరాచక దండును కావాల్సినంత దోచుకోనిచ్చారు. -
పేరులోనే కాంతి... ప్రజలకేదీ శాంతి?
[ 02-05-2024]
చూడ్డానికి మంచి వ్యక్తిగా కనిపిస్తారు... నీతులు వల్లిస్తారు... గంభీరంగా మాట్లాడుతూ సచ్చీలుడిగా నటిస్తారు... అన్నా...అన్నా అంటూనే వ్యవహారాలన్నీ చక్కబెడతారు... అయిదేళ్లుగా సహజ వనరులు, భూములను దోచేశారు... -
అధికార పార్టీ అండ... ఇసుకాసురుల దందా!
[ 02-05-2024]
తాగునీటి కరవుతో కడప నగరం గొంతెండుతోంది... నగరంలోని నాలుగు లక్షల మందికి తాగునీరందించే పెన్నానది జలకళను కోల్పోయింది. -
నేడు రాయచోటి, కడపకు చంద్రబాబు
[ 02-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి, వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపకు రానున్నారు. -
నిరుద్యోగులకు సీఎం జగన్ మోసం
[ 02-05-2024]
‘బద్వేలు ఎమ్మెల్యే రబ్బరు స్టాంపు అంటకదన్నా.. గెలిచాక ఎప్పుడైనా చూశారా.. అంతా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చూసుకుంటాడంట కదా.. కొండలు.. గుట్టలు వదలిపెట్టడం లేదంటకదా’ అని పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి షర్మిల ఘాటుగా విమర్శలు సంధించారు. -
కలల వంతెన... జగన్ వంచన!
[ 02-05-2024]
పెన్నానదికి అటు, ఇటు ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వంతెన లేకపోవడాన్ని అప్పటి తెదేపా ప్రభుత్వం గుర్తించింది. -
జగన్నాటకం... ఉపాధి బూటకం!
[ 02-05-2024]
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరక్క, బతకడానికి మరోదారి లేక కన్నవాళ్లని, కట్టుకున్నవారిని, బిడ్డలను వదిలి జీవనోపాధి కోసం జిల్లాలోని చాలామంది విదేశాలకు వలస వెళ్లారు. -
వైకాపా పాలనలో సమస్తం దోపిడీయే
[ 02-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్కుమార్రెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతలకు కీలక పదవులు
[ 02-05-2024]
ఉమ్మడి కడప జిల్లాలో తెదేపాకు చెందిన పలువురు నేతలకు పార్టీ అధిష్ఠానం కీలక పదవులు కట్టబెట్టింది. -
దేవుడి భూముల కబ్జా... వైకాపా నేతల దర్జా!
[ 02-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో జిల్లాలోని వివిధ దేవాలయాలకు చెందిన దేవుడి మాన్యం భూములకు రక్షణ లేకుండాపోయింది. -
కలుషిత నీరు... వ్యాధులతో బేజారు
[ 02-05-2024]
జీవజలం అంతటా కలుషితమవుతోంది. కనీస వసతుల్లో ప్రధానమైనది తాగు నీరు. పురపాలక సంస్థల్లోని కాలనీల్లో ఎక్కడ చూసినా ఇదే సమస్య కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?