మహాయోగి లక్ష్మమ్మవ్వకు రథోత్సవం
ఆదోని పట్టణంలో వెలసిన మహాయోగిలక్షమ్మవ్వ 90వ వెండి రథోత్సవం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నారు. ఈ రథం 350 కిలోల బరువుతో 24 అడుగుల ఎత్తు ఉన్న రథాన్ని భక్తులు తయారు చేయించారు. 1998వ సంవత్సరం నుంచి వెండి రథోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు.
ఆదోని పట్టణంలో వెలసిన మహాయోగిలక్షమ్మవ్వ 90వ వెండి రథోత్సవం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నారు. ఈ రథం 350 కిలోల బరువుతో 24 అడుగుల ఎత్తు ఉన్న రథాన్ని భక్తులు తయారు చేయించారు. 1998వ సంవత్సరం నుంచి వెండి రథోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు. అవ్వ దర్శనం కోసం కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు.- న్యూస్టుడే, ఆదోని పట్టణం, సాంస్కృతికం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/24)
-
టీ20 ప్రపంచకప్.. పసికూనపై చెమటోడ్చి నెగ్గిన విండీస్
-
పుస్తకం పట్టిన దివి.. మేకప్తో శ్రద్ధాదాస్.. వేదిక ప్రమోషన్స్!
-
భారత్తో మ్యాచ్ అంటే.. మాకూ టెన్షనే: బాబర్ అజామ్
-
రాహుల్ వయసు చిన్నదే.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాలి : హర్దీప్ సింగ్
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్