ఓటుకు వందనం
సార్వత్రిక ఎన్నికల వేళ ఎనభై అయిదు సంవత్సరాలు దాటిన వృద్ధులు, ఇంటికే పరిమితమైన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది.
సార్వత్రిక ఎన్నికల వేళ ఎనభై అయిదు సంవత్సరాలు దాటిన వృద్ధులు, ఇంటికే పరిమితమైన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. ఇందులో భాగంగా టంగుటూరుకు చెందిన శతాధిక వృద్ధులైన కామని రామయ్య, శేషారత్నం దంపతులు మంగళవారం ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాము ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేస్తామని.. ఈసారి పోలింగ్ కేంద్రానికి వెళ్లలేనందున ఎన్నికల కమిషన్ కల్పించిన అవకాశంతో ఇంటి వద్దనే ఎన్నికల సిబ్బంది పర్యవేక్షణతో హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.
న్యూస్టుడే, టంగుటూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలినేని కుటుంబానిది గూండాగిరి
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజం సాగించిన మాజీ మంత్రి, వైకాపా ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుటుంబంపై పోలీసులు రౌడీషీట్ తెరవాలని తెదేపా ఒంగోలు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ డిమాండ్ చేశారు. -
టిక్.. టిక్.. టిక్...
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ఫలితాలు వెలువడే ఈ నెల 4న జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. -
శ్రమజీవులతో చెలగాటం
[ 02-06-2024]
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు ప్రక్రియ మూడేళ్ల క్రితం టీసీఎస్ సర్వర్కు అనుసంధానంగా ఉండేది. -
దివ్యాంగులని దిగులొద్దు.. బడి మానేయొద్దు
[ 02-06-2024]
దివ్యాంగులంతా బడిబాట పట్టేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. చదువుకు దూరంగా ఉన్న ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించేందుకు సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నారు. -
పండుటాకులపై అదే పగ
[ 02-06-2024]
సామాజిక పింఛన్ల కింద జూన్ నెలకు సంబంధించి జిల్లాలోని 2,91,968 మంది లబ్ధిదారులకు రూ.87.30 కోట్ల నగదు విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు. -
ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల పరిశీలన
[ 02-06-2024]
ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిమిత్తం చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్తో కలిసి శనివారం పరిశీలించారు. -
ఒంగోలులో దారుణం.. కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి
[ 02-06-2024]
జీతం వచ్చిన రోజే డబ్బులడిగాడనే ఆగ్రహంతో కన్న కుమారుడిని తుపాకీతో ఓ తండ్రి కాల్చి చంపాడు.
తాజా వార్తలు (Latest News)
-
93 ఏళ్ల వయస్సులో.. మీడియా దిగ్గజం మర్దోక్కు ఐదో పెళ్లి
-
రాహుల్ వయసు చిన్నదే.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాలి : హర్దీప్ సింగ్
-
దోషిగా తేలడం మెలానియాకు మింగుడు పడలేదు: ట్రంప్
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్
-
తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
-
రెండు రోజుల్లో కౌంటింగ్.. ఈసీ తలుపుతట్టిన అధికార, విపక్షాలు