Telangana Elections: 14 మందితో భాజపా తుది జాబితా.. రెండు స్థానాల్లో అభ్యర్థుల మార్పు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 14 మందితో తుది జాబితాను భాజపా ప్రకటించింది. చాంద్రాయణగుట్ట, వనపర్తి అభ్యర్థులను మార్చింది.
దిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 14 మందితో తుది జాబితాను భాజపా ప్రకటించింది. చాంద్రాయణగుట్ట, వనపర్తి అభ్యర్థులను మార్చింది. పొత్తులో భాగంగా 8 స్థానాలను జనసేనకు కేటాయించిన విషయం తెలిసిందే. తాజా జాబితాతో 111 స్థానాల్లో భాజపా అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
అభ్యర్థులు వీళ్లే..
- నాంపల్లి-రాహుల్చంద్ర
- చాంద్రాయణగుట్ట-కె.మహేందర్
- కంటోన్మెంట్- గణేశ్ నారాయణ్
- దేవరకద్ర- ప్రశాంత్రెడ్డి
- వనపర్తి-అనుజ్ఞారెడ్డి
- అలంపూర్-రాజగోపాల్
- నర్సంపేట-పుల్లారావు
- మధిర-విజయరాజు
- బెల్లంపల్లి- అమరరాజుల శ్రీదేవి
- పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్
- సంగారెడ్డి-దేశ్పాండే రాజేశ్వరరావు
- శేరిలింగంపల్లి-రవికుమార్ యాదవ్
- మేడ్చల్-ఏనుగు సుదర్శన్రెడ్డి
- మల్కాజ్గిరి-ఎన్.రామచంద్రరావు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.