Keeravani: కొత్త దర్శకుల చిత్రాలకు మ్యూజిక్ అందించడానికి కారణమదే: కీరవాణి
సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘నా సామి రంగ’ విశేషాలు పంచుకున్నారు.
తన సంగీతంతో సినీప్రియులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి (Keeravani). ఆయన సంగీతం అందించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). నాగార్జున (Nagarjuna) హీరోగా తెరకెక్కిన చిత్రమిది. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం విశేషాలను కీరవాణి పంచుకున్నారిలా..!
‘నా సామిరంగ’కు వర్క్ చేయడానికి ప్రత్యేక కారణమేమైనా ఉందా?
కీరవాణి: సెలక్టివ్ సినిమాలకు మాత్రమే నేను సంగీతం అందిస్తాను. ఏ చిత్రానికైనా గుర్తింపు పాటల వల్లే వస్తుంది. నాగార్జున సినిమాలకు మ్యూజిక్ అందించడం నాకు అలవాటైన విద్య. మాది హిట్ కాంబినేషన్. కొత్తగా వచ్చే దర్శకులు ఎక్కువ శ్రమతో సినిమా తీస్తారు. ‘నా సామిరంగ’ చేయడానికి విజయ్ బిన్నీ కూడా ఒక కారణం. ఆ రోజుల్లో ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’ ఎంతటి ఆదరణ పొందిందో ఇదీ అలానే ఆకట్టుకుంటుంది.
నా సామిరంగ మాతృక చూశారా?
కీరవాణి:చూశాను. గతంలో నేను సంగీతం అందించిన ‘సుందరకాండ’ కూడా రీమేక్ చిత్రమే. కానీ, దానికి మాతృకతో ఎలాంటి సంబంధం ఉండదు. ఇదీ అంతే. ఇక్కడి ప్రేక్షకులకు తగినట్లు మార్పులు చేశారు. రీమేక్ చేయడం చాలా కష్టం.
ఇందులో పాట రాశారట నిజమేనా?
కీరవాణి: నేను రచయితను కాదు. సందర్భం వచ్చినప్పుడు ఐడియా ఏమైనా వస్తే రాస్తాను. అలానే ఇందులో కూడా ఒక పాట రాశా. ఈ సినిమా మూడు నెలల్లో పూర్తయ్యింది. ఇప్పటి తరాన్ని ఆకర్షించే సంగీతాన్ని అందించా.
విజయ్ బిన్నీలో మీకు నచ్చిన అంశం?
కీరవాణి: చురుగ్గా ఉంటాడు. నిర్ణయాలను త్వరగా తీసుకుంటాడు. అందుకే ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరిగేలా చూశాడు. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు.
Dil Raju: నాపై తప్పుడు వార్తలు రాస్తే తాటతీస్తా: సినీ నిర్మాత దిల్ రాజు
ఇటీవల మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవకాశాలు రావట్లేదన్నారు. దీనిపై మీ అభిప్రాయం?
కీరవాణి: మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కోసారి హీరోలను దృష్టిలో పెట్టుకుని ట్యూన్స్ కంపోజ్ చేస్తారు. ఆ హీరో కొత్త సినిమా తీసే వరకు ఆ ట్యూన్ను ఉపయోగించడం కోసం ఎదురుచూస్తుంటారు. ఆయన చెప్పింది అలా అనుకోవచ్చు. మీరు ఈ ప్రశ్నకు సమాధానం ఆయన్నే అడగండి.
ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉందా?
కీరవాణి: త్వరలోనే మిగిలిన పాటలు విడుదలవుతాయి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నా దృష్టిలో ఐటెంసాంగ్స్ అని ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ప్రేక్షకులకు హుషారు కలిగించే గీతాలుంటాయి అంతే.
మీరు రిటైర్ అవుతున్నట్లు గతంలో ఒకసారి ప్రకటించారు. మళ్లీ అలాంటి షాక్లు ఇస్తారా?
కీరవాణి: నా కెరీర్లోనూ ఒడిదొడుకులు ఉన్నాయి. నేను ప్రతి స్థాయిని ఎంజాయ్ చేశాను.
నాగార్జునతో మీరు చాలా సినిమాలకు పనిచేశారు. వాటికి ఆస్కార్ వస్తే బాగుండేదని అనిపించిందా?
కీరవాణి: ఎప్పుడూ అనిపించలేదు. నాకు అవార్డులంటే ఇష్టం లేదు. ‘మీరు ఆస్కార్ తీసుకురండీ’ అని రామోజీరావుగారు అన్నారు. ఆయన ఆ మాట అన్న తర్వాత దాని గురించి తెలుసుకుని కృషి చేశా.
‘హరిహరవీరమల్లు’ అప్డేట్ ఏమైనా చెబుతారా?
కీరవాణి: ఆ సినిమాలో మూడు పాటలు పూర్తయ్యాయి.
చిరంజీవి గారి సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది?
కీరవాణి: ప్రస్తుతం కొన్ని సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం