Bandi Sanjay: అమెరికాలో బండి సంజయ్ పర్యటన.. పాల్గొనే కార్యక్రమాలివే..
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. సెప్టెంబర్ 1 తెల్లవారుజామున బయల్దేరి వెళ్లిన ఆయన.. పది రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.
ఇంటర్నెట్డెస్క్: భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. సెప్టెంబర్ 1 తెల్లవారుజామున బయల్దేరి వెళ్లిన ఆయన.. పది రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. సెప్టెంబర్ 2న అట్లాంటాలో జరిగే ఆప్తా (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) 15వ వార్షికోత్సవంలో సంజయ్ ప్రసంగించనున్నారు.
ఆ తర్వాత అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (ఆఫ్ బీజేపీ) ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆఫ్ బీజేపీ అధ్యక్షుడు అడపా ప్రసాద్, మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఏనుగుల తెలిపారు. దీనిలో భాగంగా ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్రెడ్డి జంబుల, లీడ్ వాలంటీర్లు శ్రీనివాస్ కొంపల్లి, అరవింద్ మోదిని ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల్లోని ఆరు పట్టణాల్లో ఆత్మీయ సమావేశాలు (మీట్ అడ్ గ్రీట్) నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు బండి సంజయ్ హాజరు కానున్నారు.
దీనిలో భాగంగా సెప్టెంబర్ 3న అట్లాంటాలో, 4న వివేక్ హాల్ (ఛార్లెట్, నార్త్ కరోలినా), 5న సీసన్స్@తాండూర్ బాంకెట్ హాల్ (నార్త్కరోలినా)), 6న వర్జీనియాలోని ఫెయిర్ఫాక్స్, 8న హాలిడే ఇన్ హాజలెట్ (న్యూజెర్సీ), 9న ప్లేనో-డాలస్ (టెక్సాస్)లో జరిగే సమావేశాల్లో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో పాటు తెలుగు, తెలంగాణ ప్రవాస సంఘాలతో ఆయన భేటీ అవుతారు. ఆయా సమావేశాల్లో రాజకీయ, సినీ, సాహిత్య, వైద్య, వ్యాపార, సేవ, నాటక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. అమెరికాలోని వివిధ నగరాలకు చెందిన పూర్వ విద్యార్థి నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, ఎన్నారైలతో సంజయ్ మాట్లాడతారు. అనంతరం సెప్టెంబర్ 10న అమెరికా పర్యటనను ముగించుకుని ఆయన స్వదేశానికి తిరిగి చేరుకోనున్నారు.
బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రవాస విద్యార్థి పరిషత్ పూర్వ విద్యార్థులు, భాజపా మిత్ర సంఘానికి చెందిన మిత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిలో వంశీ యంజాల, శ్రీనివాస్ నాతి, రాజు కుర్రపాటి, సుభాష్రెడ్డి, సుధాకర్రెడ్డి యేలు, లక్ష్మీనారాయణ పేరి, సాయి సూదిని, అజయ్, శేఖర్ నల్లబోతుల, వినయ్, సంపత్, సుధాకర్, రఘు, వికాస్, కార్తికేయ, శ్యామ్ సుందర్, నికేత్ సాయిని, సంతోష్రెడ్డి, ప్రదీప్ కట్ట, శ్రీకాంత్ తుమ్మల, రమేశ్ కలవల, సంతోష్ వేముల, కృష్ణా గుడిపాటి, ఉపేన్ నందిపల్లి, ఓం నక్క, గోవింద్ రాజులు, రఘు, విజయ్ కుందూరు, శరత్ వేముల, గోపి సముద్రాల, రామ్ వేముల, కృష్ణ, శంకర్రెడ్డి, ఆదిత్య, రామకృష్ణ జీవీఎస్, గోపి చిలుకూరు, శ్రీనివాస్ కొంపల్లి తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్కు పోటెత్తిన ఎన్నారై తెదేపా నేతలు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..
Indian Student Missing: షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. -
తానా ఆధ్వర్యంలో సౌతెర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీ విద్యార్థులకు రిఫ్రెష్ వర్క్షాప్
సౌతెర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీకి కొత్తగా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల ప్రయోజనం కోసం తానా న్యూ ఇంగ్లాండ్ ఛాప్టర్ ‘తానా రిఫ్రెష్ వర్క్షాప్’ను నిర్వహించింది. -
సింగపూర్లో ఎన్నారైలతో ఘనంగా డా.రామ్మాధవ్ పుస్తక పరిచయ కార్యక్రమం
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్లో ప్రవాస భారతీయులతో డా.రామ్మాధవ్ రచించిన నూతన గ్రంథం ‘ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్’ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. -
ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో కువైట్లో ఎన్నికల ప్రచారం
ఎన్నారై తెదేపా కువైట్ ఆధ్వర్యంలో తెదేపా-జనసేన-భాజపా కూటమికి మద్దతుగా విస్త్రృత ప్రచారం నిర్వహించారు. -
లండన్లో వైభవంగా ‘తాల్’ ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
‘సామెతలు.. తెలుగు భాషకు సింగారం..’
సామెతలు మన తెలుగు భాషకు సింగారం అని, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిదీ అని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు అన్నారు. తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వ సమావేశం ‘తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు’ అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగింది. -
యూకేలో ఘనంగా ఉగాది సంబరాలు.. TAS నూతన కార్యవర్గం ఎన్నిక
యూకేలోని స్కాట్లాండ్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
ఘనంగా ‘కెంటకీ తెలుగు సంఘం’ ఉగాది వేడుకలు
కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐరోపా మోస్ట్వాంటెడ్ ‘ది స్కార్పియన్’ అరెస్టు..!
-
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ
-
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
-
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు
-
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?
-
సీఎం ఇంట్లో ఎంపీపై దాడి: ఎవరీ బిభవ్ కుమార్..?