Bandi Sanjay: అమెరికాలో బండి సంజయ్ పర్యటన.. పాల్గొనే కార్యక్రమాలివే..
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. సెప్టెంబర్ 1 తెల్లవారుజామున బయల్దేరి వెళ్లిన ఆయన.. పది రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.
ఇంటర్నెట్డెస్క్: భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. సెప్టెంబర్ 1 తెల్లవారుజామున బయల్దేరి వెళ్లిన ఆయన.. పది రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. సెప్టెంబర్ 2న అట్లాంటాలో జరిగే ఆప్తా (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) 15వ వార్షికోత్సవంలో సంజయ్ ప్రసంగించనున్నారు.
ఆ తర్వాత అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (ఆఫ్ బీజేపీ) ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆఫ్ బీజేపీ అధ్యక్షుడు అడపా ప్రసాద్, మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఏనుగుల తెలిపారు. దీనిలో భాగంగా ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్రెడ్డి జంబుల, లీడ్ వాలంటీర్లు శ్రీనివాస్ కొంపల్లి, అరవింద్ మోదిని ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల్లోని ఆరు పట్టణాల్లో ఆత్మీయ సమావేశాలు (మీట్ అడ్ గ్రీట్) నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు బండి సంజయ్ హాజరు కానున్నారు.
దీనిలో భాగంగా సెప్టెంబర్ 3న అట్లాంటాలో, 4న వివేక్ హాల్ (ఛార్లెట్, నార్త్ కరోలినా), 5న సీసన్స్@తాండూర్ బాంకెట్ హాల్ (నార్త్కరోలినా)), 6న వర్జీనియాలోని ఫెయిర్ఫాక్స్, 8న హాలిడే ఇన్ హాజలెట్ (న్యూజెర్సీ), 9న ప్లేనో-డాలస్ (టెక్సాస్)లో జరిగే సమావేశాల్లో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో పాటు తెలుగు, తెలంగాణ ప్రవాస సంఘాలతో ఆయన భేటీ అవుతారు. ఆయా సమావేశాల్లో రాజకీయ, సినీ, సాహిత్య, వైద్య, వ్యాపార, సేవ, నాటక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. అమెరికాలోని వివిధ నగరాలకు చెందిన పూర్వ విద్యార్థి నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, ఎన్నారైలతో సంజయ్ మాట్లాడతారు. అనంతరం సెప్టెంబర్ 10న అమెరికా పర్యటనను ముగించుకుని ఆయన స్వదేశానికి తిరిగి చేరుకోనున్నారు.
బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రవాస విద్యార్థి పరిషత్ పూర్వ విద్యార్థులు, భాజపా మిత్ర సంఘానికి చెందిన మిత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిలో వంశీ యంజాల, శ్రీనివాస్ నాతి, రాజు కుర్రపాటి, సుభాష్రెడ్డి, సుధాకర్రెడ్డి యేలు, లక్ష్మీనారాయణ పేరి, సాయి సూదిని, అజయ్, శేఖర్ నల్లబోతుల, వినయ్, సంపత్, సుధాకర్, రఘు, వికాస్, కార్తికేయ, శ్యామ్ సుందర్, నికేత్ సాయిని, సంతోష్రెడ్డి, ప్రదీప్ కట్ట, శ్రీకాంత్ తుమ్మల, రమేశ్ కలవల, సంతోష్ వేముల, కృష్ణా గుడిపాటి, ఉపేన్ నందిపల్లి, ఓం నక్క, గోవింద్ రాజులు, రఘు, విజయ్ కుందూరు, శరత్ వేముల, గోపి సముద్రాల, రామ్ వేముల, కృష్ణ, శంకర్రెడ్డి, ఆదిత్య, రామకృష్ణ జీవీఎస్, గోపి చిలుకూరు, శ్రీనివాస్ కొంపల్లి తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఏపీ సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెదేపా నేత గౌరు వెంకటరెడ్డిని సత్కరించిన ప్రవాసాంధ్రులు
అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. -
తిరుమల కృష్ణ దేశికాచారికి గండపెండేర సత్కారం
ప్రముఖ కవి, రచయిత, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ గండ పెండేరంతో సత్కరించింది. -
స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. స్పీకర్, ఏపీ మంత్రులకు కృష్ణ లాం ఆహ్వానం
జీడబ్ల్యుటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. -
ఖతర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఖతర్లో పెద్దఎత్తున నిర్వహించారు. -
సింగపూర్లో వైభవంగా బోనాల పండుగ
సింగపూర్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. -
అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు. -
ఏపీ అమెరికన్ అసోసియేషన్(AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభమైంది. -
నెదర్లాండ్స్లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు
నెదర్లాండ్స్లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం
అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. -
బ్రిస్బేన్లో తెదేపా విజయోత్సవ సంబరాలు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో క్వీన్స్ ల్యాండ్ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ