USA: ఎన్టీఆర్ శత జయంతి.. ఫ్రిస్కో మేయర్ కీలక ప్రకటన
అమెరికాలో తెలుగువారి ఖ్యాతి అంతకంతకు పెరుగుతూనే ఉంది.
ఇంటర్నెట్డెస్క్: అమెరికాలో తెలుగువారి ఖ్యాతి అంతకంతకు పెరుగుతూనే ఉంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకొంటున్న వేళ.. అమెరికా టెక్సాస్లోని ఫ్రిస్కో నగర మేయర్ జెఫ్ చేనీ ఓ కీలక ప్రకటన చేశారు. తెలుగు ప్రజలంతా అన్నగారిగా భావించే ఎన్టీఆర్ జయంతి (మే 28)నాడు ‘ఫ్రిస్కో సిటీ తెలుగు హెరిటేజ్ డే’గా మేయర్ ప్రకటించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకొంటున్నందున తమ తరఫున ఆయన గౌరవార్థంగా ఈ నిర్ణయం తీసుకన్నట్లు ఫ్రిస్కో మేయర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
2018 movie ott release date: ఓటీటీలో 2018 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Sports News
IPL Final: ఫైనల్ మ్యాచ్పై కొనసాగుతున్న ఉత్కంఠ.. నేడూ వరుణుడు ఆటంకం కలిగిస్తాడా?
-
General News
Niranjan reddy: దశాబ్ది ఉత్సవాలు.. చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలి: మంత్రి నిరంజన్రెడ్డి
-
Sports News
CSK vs GT: వర్షం కారణంగా నా పదేళ్ల కుమారుడికి ధోనీని చూపించలేకపోయా!
-
General News
Koppula Eshwar: హజ్ యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు.. జూన్ 5 నుంచి చార్టర్డ్ విమానాలు: మంత్రి కొప్పుల
-
World News
Voting: ఆ గ్రామం ఘనత.. 30 సెకన్లలో ఓటింగ్ పూర్తి