Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి దుర్మరణం
అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన బైక్ ప్రమాదంలో ఏపీకి చెందిన విద్యార్థి మృతిచెందాడు.
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. బైక్ ప్రమాదంలో ఏపీకి చెందిన యువకుడు బీలం అచ్యుత్ ప్రాణాలు కోల్పోయాడు. అతడు న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నట్లు గుర్తించారు. బుధవారం సాయంత్రం ఈ ప్రమాద ఘటన చోటుచేసుకున్నట్లు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘‘న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి అచ్యుత్ బైక్ ప్రమాదంలో బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అతడి అకాల మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాం. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని తిరిగి భారత్కు పంపించేందుకు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తాం’’ అని కాన్సులేట్ జనరల్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా-జనసేన-భాజపా కూటమి ఘనవిజయం.. నార్త్ కరోలినాలో భారీ ర్యాలీతో సంబరాలు
చరిత్ర తిరగ రాసిన విజయంతో సంబరాలు ప్రతి ఒక్కరికీ కూటమి పిలుపు నందివ్వగా.. విజయోత్సవ వేడుకలకి అశేష జన సందోహం కదలి వచ్చింది. -
రామోజీరావుకు సింగపూర్లో ఘన నివాళి
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతికి విదేశాల్లోని తెలుగు ప్రజలు సంతాపం తెలుపుతున్నారు. ఆయన చేసిన విశేష సేవల్ని గుర్తు చేసుకొంటున్నారు. -
ఏపీలో కూటమి విజయం.. న్యూజెర్సీలో అట్టహాసంగా సంబరాలు
ఏపీ ఎన్నికల్లో కూటమి (తెదేపా, జనసేన, భాజపా) ఘన విజయంపై న్యూజెర్సీలో తెలుగు ప్రవాసులు సంబరాలు చేసుకున్నారు. -
మిరియాల మురళీధర్కు ఆటా ఎక్స్లెన్స్ అవార్డు
-
రామోజీరావుకు భారతరత్న ఇచ్చి గౌరవించాలి: మన్నవ సుబ్బారావు
‘ఈనాడు’ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతిపట్ల ప్రవాసాంధ్రులు సంతాపం ప్రకటించారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
తెలుగు నేల ఉన్నంత కాలం.. రామోజీరావు కీర్తి వినిపిస్తుంది: దుబాయ్లోని ప్రవాసాంధ్రులు
తెలుగు నేల ఉన్నంత కాలం.. రామోజీరావు కీర్తి వినిపిస్తుందని దుబాయ్లోని ప్రవాసాంధ్రులు కొనియాడారు. రామోజీరావు మృతికి వారంతా సంతాపం ప్రకటించారు. తెలుగువారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి రామోజీరావు అని చెప్పారు.
-
తానా కళాశాల, న్యూ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన
శైలజా చౌదరి ఆధ్వర్యంలో తానా కళాశాల, న్యూ ఇంగ్లాండ్ అధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారామ కల్యాణం కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. -
అట్లాంటా, దుబాయ్లలో తెదేపా విజయోత్సవాలు
ఏపీలో ఎన్డీయే తిరుగులేని విజయం సాధించడంతో అట్లాంటా, దుబాయ్లలో తెదేపా ఎన్నారై విభాగం నాయకులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. -
న్యూజెర్సీలో ఘనంగా CXO సదస్సు
క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) ఆధ్వర్యంలో CXO సదస్సు న్యూజెర్సీలో ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో ఘనంగా ‘టీసీఏ’ ధూమ్ ధామ్ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు కెనడాలోని గ్రేటర్ టోరంటో నగరంలో తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. -
అట్లాంటాలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన తెలంగాణ ఐటీ మంత్రి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి అమెరికా అట్లాంటాలోని గాంధీ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. -
ఖతర్లో తెదేపా విజయోత్సవ సంబరాలు
ఖతర్లో తెదేపా నాయకుల ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
చికాగోలో అంబరాన్ని అంటిన తెదేపా కూటమి సంబరాలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెదేపా కూటమి అఖండ విజయం సాధించడంతో చికాగోలోని తెదేపా, జనసేన, భాజపా అభిమానులు పెద్ద సంఖ్యలో గుమికూడి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. -
చంద్రబాబు, లోకేశ్కు డాక్టర్ రవి వేమూరి శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెదేపా, జనసేన, బీజేపీ (ఎన్డీయే) కూటమి ఘన విజయం సాధించడం పట్ల ఎన్ఆర్ఐ తెదేపా అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరి సంతోషం వ్యక్తం చేశారు. -
ఫార్మింగ్టన్లో జీటీఏ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో అమెరికాలోని ఫార్మింగ్టన్లో తెలంగాణ 10వ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రెండు వందలకు పైగా ప్రవాస తెలుగు కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి ‘పల్లె వంట’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. -
తెదేపాకు ఎన్నారై బొద్దులూరి కృష్ణ విరాళం
ప్రవాసాంధ్రుడు, వ్యాపారవేత్త బొద్దులూరి కృష్ణ తెదేపాకు విరాళం ఇచ్చారు. -
ఎన్టీఆర్ ఫౌండేషన్కు మన్నవ మోహనకృష్ణ రూ.2 కోట్లు విరాళం
ఎన్టీఆర్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన అమెరికా ఎన్టీఆర్ ఫౌండేషన్కు నాట్స్ మాజీ అధ్యక్షుడు(USA), తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ రూ.2 కోట్లు విరాళం ఇచ్చారు. -
అమెరికాలో MATA ‘మదర్స్ డే’ వేడుకలు.. శ్రీలీల, సుమ సందడి
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో కళావేదిక సమర్పణలో అమెరికాలో ‘మదర్స్ డే’ వేడుకలు ఘనంగా జరిగాయి. -
నాట్స్ అధ్యక్షుడిగా మదన్ పాములపాటి
నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) అధ్యక్షుడిగా మదన్ పాములపాటి ఎంపికయ్యారు. 2024-26 కాలానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని నాట్స్ బోర్డు పేర్కొంది. -
బే ఏరియాలో ఘనంగా ‘ఎన్టీఆర్ 101వ జయంతి’ ఉత్సవాలు
తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను బే ఏరియాలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ‘జయరాం కోమటి’ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
అంజయ్య చౌదరితో యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం
తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావుతో యూఏఈ తెలుగు అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దర్శన్, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్ ఏమన్నారంటే..
-
ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు: మంత్రి సత్యకుమార్
-
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటా: నారా లోకేశ్
-
రామోజీరావు జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి: ఎం. నాగేశ్వరరావు
-
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా