టీబీఏ అధ్యక్షుడిగా మళ్లీ కేటీఆర్‌

తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం (టీబీఏ) అధ్యక్షుడిగా మళ్లీ కేటీఆర్‌ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన సమావేశంలో సభ్యులు గత కార్యవర్గాన్నే తిరిగి ఎనుకున్నారు.

Published : 23 May 2022 02:09 IST

హైదరాబాద్‌, ఈనాడు: తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం (టీబీఏ) అధ్యక్షుడిగా మళ్లీ కేటీఆర్‌ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన సమావేశంలో సభ్యులు గత కార్యవర్గాన్నే తిరిగి ఎనుకున్నారు. సంఘం కార్యదర్శిగా పుల్లెల గోపీచంద్‌, ఉపాధ్యక్షుడిగా చాముండీశ్వరీనాథ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా ఉపేందర్‌ రావు, కోశాధికారిగా పాణి రావు కొనసాగనున్నారు. వీరి పదవీ కాలం నాలుగేళ్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని