World Cup 2023: వన్డే ప్రపంచకప్ అంపైర్లు వీరే.. భారత్ నుంచి ఒక్కరికే చోటు
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (World Cup 2023) ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో మ్యాచ్లకు అంపైర్లుగా, మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరించే వారి జాబితాను ఐసీసీ (ICC) తాజాగా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (World Cup 2023) ప్రారంభంకానుంది. సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో మెగా టోర్నీ నిర్వహణకు నిర్వాహకులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ఇదిలా ఉండగా.. ఈ టోర్నీలో మ్యాచ్లకు అంపైర్లుగా, మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరించే వారి జాబితాను ఐసీసీ (ICC) తాజాగా వెల్లడించింది. ఈ సారి 16 మంది అంపైర్లుగా, నలుగురు మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరించనున్నారు. ఐసీసీ అంపైర్స్ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్లోని మొత్తం 12 మందితోపాటు ఐసీసీ ఎమర్జింగ్ అంపైర్ ప్యానెల్లోని నలుగురు సభ్యులను (మొత్తం 16 మంది) ప్రపంచకప్లో అంపైర్లుగా తీసుకుంది. ఈ 16 మందిలో భారత్ నుంచి నితిన్ మేనన్ (Nitin Menon) ఒక్కరే చోటు దక్కించుకున్నారు.
క్రికెట్ అభిమానులకు తీపికబురు.. భారత్, పాక్ మ్యాచ్కు రిజర్వ్ డే
భారత మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్తో జెఫ్ క్రోవ్, ఆండీ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరించనున్నారు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ప్రపంచకప్ ఆరంభపోరులో నితిన్ మేనన్, కుమార్ ధర్మసేన ఆన్ఫీల్డ్ అంపైర్లుగా, పాల్ విల్సన్ థర్డ్ అంపైర్గా, నాలుగో అంపైర్గా సైకత్, జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా ఉండనున్నారు.
వన్డే ప్రపంచకప్ అంపైర్లు:
క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిచర్డ్ కెటిల్బరో, నితిన్ మేనన్, అహ్సన్ రజా, పాల్ రీఫిల్, షర్ఫుదౌలా ఇబ్నే షైద్, రాడ్ టకర్, పాల్ అలెక్స్ వాల్సన్, జోయెల్ విల్సన్, పాల్ విల్సన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు