Medicover Hospital: బబుల్-హెడ్ డాల్ సిండ్రోమ్.. న్యూరో ఎండోస్కోపిక్ సర్జరీతో చిన్నారికి నూతన జీవితం

రెజిమెంటల్బజార్: అత్యంత అరుదుగా వచ్చే బబుల్-హెడ్ డాల్ సిండ్రోమ్తో బాధపడుతున్న రెండున్నరేళ్ల చిన్నారికి న్యూరో ఎండోస్కోపిక్ సర్జరీతో నూతన జీవితాన్ని అందించినట్లు సికింద్రాబాద్ మెడికవర్ వైద్య నిపుణులు వెల్లడించారు. మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ రమేష్ శిఘకొల్లి, వైద్యనిపుణులు భవానీశంకర్ శ్రీనివాస్, ప్రదీప్ ఈ వివరాలు వెల్లడించారు.
‘‘నగరంలోని ఎల్బీనగర్కు చెందిన దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు పుట్టుకతోనే హైడ్రోసెఫలస్ కారణంగా అరుదుగా కనిపించే బబుల్ హెడ్ డాల్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్నాడు. మెదడులో అనేక నీటి బుడగలు ఉండడంతో సాధారణ పిల్లల్లా స్పందించలేకపోవడంతో పాటు మానసిక స్థితి సరిగా ఉండట్లేదు. కొన్ని రోజుల కిందట చిన్నారి తల్లిదండ్రులు మా వద్దకు రాగా అతడిని పరీక్షించి మెదడులో అనేక నీటి బుడగలతో తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఈ సమస్య ఏర్పడినట్లు గుర్తించాం. బాలుడికి న్యూరో సర్జరీ బృందం న్యూరో నావిగేషన్తో కూడిన అధునాతన న్యూరో ఎండోస్కోపీ ద్వారా సర్జరీ చేసింది. దీర్ఘకాలిక నియంత్రణ కోసం వైద్యులు ప్రోగ్రామబుల్ వీపీ స్టంట్ను అమర్చారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో బాలుడు కోలుకుంటున్నాడు’’అని వైద్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

ఛత్తీస్గఢ్లో 28 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ నారాయణ్పుర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. -

వారికదో తుత్తి.. ఉత్తుత్తి ఖాళీలతో ఉద్యోగ ప్రకటనలు
రాము ఒక వెబ్సైట్లో కనిపించిన ఉద్యోగ ప్రకటన నచ్చి దానికి ఆన్లైన్లో దరఖాస్తు చేస్తుకున్నాడు. రోజులు, వారాలు గడిచిపోయాయి కానీ ఆ కంపెనీ నుంచి అతనికి ఎలాంటి సమాధానం రాలేదు. -

తాగునీటితో కారు క్లీనింగ్.. హైదరాబాద్లో వ్యక్తికి రూ.10వేలు జరిమానా
జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన ఓ వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. -

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది -

రహస్య స్నేహితుడు... అంత హితుడేం కాదు!
అమెరికాలో స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్(56) అనే వ్యక్తి చాట్జీపీటీని విశ్వసించి, అదే వాస్తవమనే స్థితికి చేరారు. అది చెప్పిందని కన్నతల్లినే మట్టుబెట్టాడు. -

కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’: కేటీఆర్
కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’ మోగించాలని మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -

ఈ ప్రభుత్వం 20పైసలు ఇస్తూ 80 పైసలకు ఎగనామం పెడుతోంది: హరీశ్రావు
కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండగకి 18 ఏళ్లు నిండిన 1.30కోట్ల మంది మహిళలకు చీరలు అందిస్తే.. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎస్హెచ్జీ గ్రూప్లో ఉన్న 46లక్షల మందికే చీరలు ఇస్తున్నారని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి నేత హరీశ్రావు విమర్శించారు. -

ఐ-బొమ్మ రవి ఓవర్కాన్ఫిడెన్స్తో ఉన్నాడు: సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఐ- బొమ్మ కేసుకు సంబంధించి నిందితుడు ఇమంది రవి నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సైబర్క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. -

జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ సమావేశం ముగిసింది. -

చెక్ డ్యామ్లపై విజిలెన్స్ విచారణ ఏమైంది?: సీఎం రేవంత్రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
తెలంగాణలో చెక్ డ్యామ్లు కూలిపోవడంపై అనుమానాలున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. -

సీపీఎం ఆందోళన.. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు హత్యకు నిరసనగా ఆ పార్టీ నేతలు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. -

తెలంగాణలో నేడు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) నిర్వహణకు షెడ్యూలు, నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రం విడదుల కానుంది. -

గురు తేజ్ బహదూర్ బలిదానాన్ని దేశమంతా గుర్తించాలి: రామచందర్రావు
మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో గురు తేజ్ బహదూర్ 350వ వర్థంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమం జరిగింది. -

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు తప్పిన ప్రమాదం
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Aadi Srinivas)కు త్రుటిలో ప్రమాదం తప్పింది. -

యువతిపై ఏఆర్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై ఏఆర్ కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. -

జూబ్లీహిల్స్లో దోపిడీకి యత్నం.. తాళ్లతో కట్టేసి డ్రైవర్పై కత్తులతో దాడి
జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో దాడి చేసి.. దోపిడీకి యత్నించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో జూబ్లీహిల్స్ పోలీసులు సకాలంలో చేరుకోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. -

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. భాజపా కార్పొరేటర్ల వినూత్న నిరసన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందే రభస మొదలైంది. -

హబ్సిగూడలో భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
హబ్సిగూడలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక (14) ఈరోజు తెల్లవారు జామున ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. -

సచిన్కు ఎదురైన యువరాజ్
మాజీ స్టార్ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ 2 రోజుల తాడోబా పర్యటన సోమవారంతో ముగిసింది. మిత్రులతో కలిసి సచిన్ దంపతులు తాడోబా కోర్జోన్లో పర్యటించారు. -

హాయ్ జియా... నా ఫ్లైట్ సరైన సమయానికే వస్తోందా?
‘‘హాయ్ జియా... ఎయిర్పోర్టుకు దగ్గర్లో ఉన్నా.. ముంబయికి వెళ్తున్నా.. నా ఫ్లైట్ సరైన సమయానికే వస్తోందా... చెకిన్లో మార్పులున్నాయా..?’’
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

జగ్గన్నతోట ప్రభల తీర్థానికి రాష్ట్ర పండగగా గుర్తింపు
-

శాంతిని కాంక్షిస్తాం.. కానీ, భద్రతపై రాజీపడం: ప్రధాని మోదీ
-

తిరుమలలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు!
-

బీఎల్ఓ మరణాల కలవరం.. ఎన్నికల సంఘం అప్రమత్తం
-

మదనపల్లె కిడ్నీ రాకెట్ వ్యవహారం.. ఇద్దరి అరెస్టు
-

ఇంట్లోనే మహిళకు ముప్పు.. 10 నిమిషాలకు ఒక హత్య!


