Khammam: ఖమ్మంలో ఉద్రిక్తతలకు దారితీసిన భాజపా నిరసన..
ఖమ్మంలో భాజపా నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. భాజపా కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగ్గా.. ఒకరినొకరు తోసుకున్నారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
Published : 17 May 2022 16:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు