Viral video: మద్యం మత్తులో గూడ్స్ రైలు ఇంజన్ పైభాగం ఎక్కి..!
ఇటీవల రైలు ఇంజను కింది భాగంలో చక్రాలపై కూర్చొని ఓ యువకుడు 190 కిలోమీటర్లు ప్రయాణించిన ఘటనను మరువక ముందే మద్యం మత్తులో మరో యువకుడు గూడ్స్ రైలు ఇంజన్ పైభాగం ఎక్కి 220 కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన బిహార్లో చోటుచేసుకుంది. గయాలోని మాన్ పుర్ లో ఇంజిన్ పైకి ఎక్కిన యువకుడు ఝార్ఖండ్ లోని ధన్ బాద్ వరకు ప్రమాదకర రీతిలో ప్రయాణించాడు.
Published : 09 Jun 2022 22:06 IST
Tags :