Munugode: మునుగోడుకు ఎన్ని నిధులు ఇచ్చారో సీఎం చెప్చాలి: రాజగోపాల్‌ రెడ్డి

మునుగోడు ప్రజల సమస్యలపై పోరాడుతున్నానని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు పట్టణకేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తాను చేసిన త్యాగం వల్లే మునుగోడు అభివృద్ధి జరగనుందని తెలిపారు.

Published : 12 Aug 2022 19:31 IST

మునుగోడు ప్రజల సమస్యలపై పోరాడుతున్నానని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు పట్టణకేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తాను చేసిన త్యాగం వల్లే మునుగోడు అభివృద్ధి జరగనుందని తెలిపారు.

Tags :

మరిన్ని