APS RTC: తిరుపతిలో ఆర్టీసీ ఉద్యోగుల అవస్థలు..
వేలాది మంది యాత్రికులను తిరుపతికి తీసుకొచ్చే ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు కనీస వసతులు కరవయ్యాయి. సిబ్బంది విశ్రాంతి భవనంలో పెచ్చులూడిన పైకప్పు, చిరిగిపోయిన పరుపులతో నడుం వాల్చినా నిద్రపట్టడంలేదని సిబ్బంది పేర్కొంటున్నారు. రాత్రంతా వందల కిలోమీటర్లు డ్రైవింగ్ చేసి బస్సును సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే డ్రైవర్లకు తగిన విశ్రాంతి లేక తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
Published : 20 Apr 2022 16:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు