Sangareddy: గ్రంథాలయంలో పుస్తకాల కొరత.. పోటీ పరీక్షల అభ్యర్థుల ఇబ్బందులు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో అనేక మంది సర్కారు కొలువుల కోసం కసరత్తు చేస్తున్నారు. అయితే సంగారెడ్డి జిల్లా లైబ్రరీలో సరైన పుస్తకాలు లేక, కూర్చునేందుకు కుర్చీలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మారుతున్న సిలబస్కు అనుకూలంగా పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో తాజా అంశాలపై పట్టు సాధించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరి గ్రంథాలయంలో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
Published : 03 Mar 2024 15:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు