Shivaji: ఏపీలో ఐదేళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో.. 5 బుల్లెట్‌ రైళ్లు వేయొచ్చు: శివాజీ

వైకాపా ఐదేళ్ల పాలనలో ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని సినీ నటుడు శివాజీ (Shivaji) మండిపడ్డారు.

Published : 02 May 2024 10:31 IST

వైకాపా ఐదేళ్ల పాలనలో ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని సినీ నటుడు శివాజీ (Shivaji) మండిపడ్డారు. చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా బుధవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో 5 బుల్లెట్‌ రైళ్లు వేయొచ్చని శివాజీ విమర్శించారు.

Tags :

మరిన్ని