బ్రేకింగ్
05 Dec 2022 | 13:54 IST
₹వేల కోట్లు సంపాదించారు.. మద్దతివ్వొచ్చుగా: జయరాం
కర్నూలు: తెలుగు సినీపరిశ్రమ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతివ్వాలని మంత్రి గుమ్మనూరు జయరాం డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ నిర్వహించిన సీమ గర్జన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘కర్నూలు, రాయలసీమ పేరు చెప్పుకొని చిత్ర పరిశ్రమలోని వారంతా వేలకోట్లు సంపాదించారు. అందులో పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. చంద్రబాబుకు పవన్ బైబై చెప్పి కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతివ్వాలి. ఈ సందర్భంగా అందరినీ హెచ్చరిస్తున్నా’’ అని జయరాం వ్యాఖ్యానించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- TDP: విశాఖలో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచారం
- ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
- ఏ తప్పూ చేయలేదట!
- ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు