TDP: విశాఖలో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచారం
అభివృద్ధికి అవకాశం కల్పించేలా మంచికి మాత్రమే చోటివ్వాలని ఉమ్మడి కూటమి, తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్ సతీమణి, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ కుమార్తె తేజస్విని పేర్కొన్నారు. గురువారం సాయంత్రం దక్షిణ నియోజక వర్గంలో 33వ వార్డు పరిధిలోని నీలమ్మ తల్లి వేపచెట్టు ఆలయాన్ని ఆమె సందర్శించారు.
Published : 25 Apr 2024 22:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?