బ్రేకింగ్

U19W ప్రపంచకప్: ఫైనల్లో మన అమ్మాయిలు!
[16:18]పాచెఫ్స్ట్రామ్: అండర్ 19 మహిళల ప్రపంచకప్లో భారత అమ్మాయిలు ఫైనల్కు చేరారు. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో ఘన విజయం సాధించారు. 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువ టీమ్ ఇండియా 14.2 ఓవర్లలోనే 110 పరుగులు చేసి విజయం సాధించింది. భారత జట్టులో శ్వేతా సెహ్రావత్ (61) అర్ధ సెంచరీతో రాణించారు. తొలుత బౌలింగ్ చేసినప్పుడు ప్రషవి చోప్రా 3 వికెట్లు తీయగా, టిటాస్ సాధు, మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, అర్చనా దేవి తలో వికెట్ తీశారు. ఫైనల్ మ్యాచ్ జనవరి 29న జరుగుతుంది. సాయంత్రం జరిగే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్లో గెలిచిన వారితో భారత్ ఫైనల్లో తలపడుతుంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- NMACC launch: నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఓపెనింగ్.. బీటౌన్ తారల సందడి
- Plant Fungi: మనిషికి సోకిన ‘వృక్ష శిలీంధ్రం’.. ప్రపంచంలోనే తొలి కేసు భారత్లో!
- నిజామాబాద్లో మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య
- గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
- Seediri Appalaraju: మంత్రి అప్పలరాజుకు సీఎంఓ పిలుపు
- పింఛను కోసం 15 ఏళ్ల పాటు అంధురాలిగా నటన.. చిన్న పొరపాటుతో దొరికిపోయింది
- Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/04/2023)
- IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
- GT vs CSK: ఛాంపియన్ చమక్
- Mahesh Babu: ‘దసరా’పై సూపర్స్టార్ అదిరిపోయే ప్రశంస