బ్రేకింగ్
27 Jan 2023 | 16:18 IST
U19W ప్రపంచకప్: ఫైనల్లో మన అమ్మాయిలు!
పాచెఫ్స్ట్రామ్: అండర్ 19 మహిళల ప్రపంచకప్లో భారత అమ్మాయిలు ఫైనల్కు చేరారు. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో ఘన విజయం సాధించారు. 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువ టీమ్ ఇండియా 14.2 ఓవర్లలోనే 110 పరుగులు చేసి విజయం సాధించింది. భారత జట్టులో శ్వేతా సెహ్రావత్ (61) అర్ధ సెంచరీతో రాణించారు. తొలుత బౌలింగ్ చేసినప్పుడు ప్రషవి చోప్రా 3 వికెట్లు తీయగా, టిటాస్ సాధు, మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, అర్చనా దేవి తలో వికెట్ తీశారు. ఫైనల్ మ్యాచ్ జనవరి 29న జరుగుతుంది. సాయంత్రం జరిగే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్లో గెలిచిన వారితో భారత్ ఫైనల్లో తలపడుతుంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
- 262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
- అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
- విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
- బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
- అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
- అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
- భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!