బ్రేకింగ్

breaking
01 Feb 2023 | 22:12 IST

కీలక పోరులో కివీస్‌ చిత్తు.. సిరీస్‌ భారత్‌ కైవసం

అహ్మదాబాద్‌: న్యూజిలాండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో 168 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. తొలుత టీమ్‌ఇండియా నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్‌ ఛేదించలేక చేతులెత్తేసింది. భారత బౌలర్ల ధాటికి 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. కివీస్‌ బ్యాటింగ్‌లో డారిల్‌ మిచెల్‌ (35*) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో హార్దిక్‌ 4 వికెట్లు, అర్ష్‌దీప్, శివమ్ మావి, ఉమ్రాన్‌ మాలిక్‌ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని