బ్రేకింగ్
01 Feb 2023 | 22:12 IST
కీలక పోరులో కివీస్ చిత్తు.. సిరీస్ భారత్ కైవసం
అహ్మదాబాద్: న్యూజిలాండ్తో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో 168 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత టీమ్ఇండియా నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ఛేదించలేక చేతులెత్తేసింది. భారత బౌలర్ల ధాటికి 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బ్యాటింగ్లో డారిల్ మిచెల్ (35*) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో హార్దిక్ 4 వికెట్లు, అర్ష్దీప్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
- 262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
- బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
- అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
- విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
- అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
- అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
- భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!