- TRENDING TOPICS
- WTC Final 2023
బ్రేకింగ్

‘బొలెరో’ను ఢీకొట్టిన ‘దురంతో’.. 5 గంటలుగా నిలిచిన రైలు
[08:29]భీమడోలు: ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. రైలు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో సుమారు 5 గంటలుగా రైలు నిలిచిపోయింది. రైలు ఢీకొనడంతో ఆ వాహనం ధ్వంసమైంది. బొలెరో వాహనంలో వచ్చినవాళ్లు దొంగలా? పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టారా? లేదా మరేదైనా కారణమా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope: రాశిఫలం
- Odisha Train Accident: ప్రమాదం జరగడానికి కారణమిదే: రైల్వే మంత్రి
- Sharwanand: మూడుముళ్లతో ఒక్కటైన శర్వానంద్-రక్షితా రెడ్డి
- Odisha Train Accident: 112 టన్నుల బరువు... 130 కి.మీ.వేగం
- Kevvu Karthik: కాబోయే సతీమణిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్
- దానివల్ల నా భర్తతో శారీరకంగా కలవలేకపోతున్నా..!
- Heart attack: శోభనం గదిలో గుండెపోటుతో నవదంపతుల మృతి
- Odisha Train Accident: ఎన్డీఆర్ఎఫ్ను తొలుత అప్రమత్తం చేసింది అతడే..
- Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ
- కదిరిలో గేట్మెన్ నిర్లక్ష్యం.. స్టేషన్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెనుముప్పు