బ్రేకింగ్

breaking
09 Nov 2023 | 22:06 IST

ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్‌ తుది జాబితా

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐదుగురు సభ్యులతో కాంగ్రెస్ తుదిజాబితా విడుదల చేసింది. పటాన్‌చెరు నుంచి కాటా. శ్రీనివాస్‌ గౌడ్‌, చార్మినార్‌ నుంచి ముజీబుల్లా షరీఫ్‌, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట నుంచి రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి, తుంగతుర్తి నుంచి మందుల. శామ్యూల్‌ బరిలోకి దిగనున్నారు. దీంతో సీపీఐకి కేటాయించిన ఒక స్థానంతో సహా మొత్తం 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని