బ్రేకింగ్
09 Nov 2023 | 22:06 IST
ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ తుది జాబితా
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐదుగురు సభ్యులతో కాంగ్రెస్ తుదిజాబితా విడుదల చేసింది. పటాన్చెరు నుంచి కాటా. శ్రీనివాస్ గౌడ్, చార్మినార్ నుంచి ముజీబుల్లా షరీఫ్, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట నుంచి రామ్రెడ్డి దామోదర్రెడ్డి, తుంగతుర్తి నుంచి మందుల. శామ్యూల్ బరిలోకి దిగనున్నారు. దీంతో సీపీఐకి కేటాయించిన ఒక స్థానంతో సహా మొత్తం 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు - ఎన్ని గంటలకు ఎంత శాతం ఓట్లు పోలయ్యాయంటే?
- వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
- కూటమిలో ఉత్సాహం.. వైకాపాలో నైరాశ్యం
- జనం మనసు దోచుకున్న జనసేన.. అత్యధిక స్థానాల్లో గెలుపుపై ధీమా
- భారీ విజయంపై తెదేపా ధీమా
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
- సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
- అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్
- తెనాలి ఎమ్మెల్యే శివకుమార్పై కేసు నమోదు
- 100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!