బ్రేకింగ్
28 Mar 2024 | 19:10 IST
రాజస్థాన్తో మ్యాచ్.. టాస్ నెగ్గిన దిల్లీ బోణీ కొట్టేనా?
జైపుర్: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా రాజస్థాన్, దిల్లీ జట్ల మధ్య పోరుకి రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్ ఎంచుకొని.. రాజస్థాన్కు బ్యాటింగ్ అప్పగించింది. రాజస్థాన్ జట్టు: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, అవేశ్ఖాన్. దిల్లీ జట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ, రిషభ్పంత్, స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఎన్రిచ్ నోర్జె, ఖలీల్ అహ్మద్, ముకేశ్కుమార్.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope: రాశిఫలం (ఏప్రిల్ 28 - మే 04)
- ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు: వరుణ్ తేజ్
- అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
- ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
- లింకు పైన నొక్కకు!
- కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
- కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
- డెలివర్రీ బాయ్స్!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
- బ్యాండేజ్ తీసేసిన సీఎం జగన్.. వైకాపా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన..