బ్రేకింగ్

breaking
28 Mar 2024 | 19:10 IST

రాజస్థాన్‌తో మ్యాచ్‌.. టాస్‌ నెగ్గిన దిల్లీ బోణీ కొట్టేనా?

జైపుర్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌, దిల్లీ జట్ల మధ్య పోరుకి రంగం సిద్ధమైంది. టాస్‌ గెలిచిన దిల్లీ బౌలింగ్‌ ఎంచుకొని.. రాజస్థాన్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. రాజస్థాన్‌ జట్టు: యశస్వి జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, రియాన్‌ పరాగ్‌, షిమ్రాన్‌ హెట్‌మెయర్‌, ధ్రువ్‌ జురెల్‌, అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, యుజ్వేంద్ర చాహల్‌, సందీప్‌ శర్మ, అవేశ్‌ఖాన్‌. దిల్లీ జట్టు: డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, రికీ, రిషభ్‌పంత్‌, స్టబ్స్‌, అక్షర్‌ పటేల్‌, సుమిత్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఎన్రిచ్‌ నోర్జె, ఖలీల్‌ అహ్మద్‌, ముకేశ్‌కుమార్‌.

మరిన్ని

తాజా వార్తలు