బ్రేకింగ్
26 Apr 2024 | 21:25 IST
చెలరేగిన బ్యాటర్లు.. పంజాబ్ టార్గెట్ 262
కోల్కతా: పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6) అర్ధశతకాలతో చెలరేగారు. రసెల్ (24), శ్రేయస్ (28) మెరుపులు మెరిపించారు. వెంకటేశ్ (39), రింకూ సింగ్ (5), రమణ్ దీప్ (6*) ఫర్వాలేదనిపించారు. బౌలర్లలో అర్ష్దీప్ 2 వికెట్లు పడగొట్టగా.. కరన్, రాహుల్, హర్షల్ తలో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
- ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
- ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
- ఆన్లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్మ
- చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
- హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
- రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
- నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
- ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి