బ్రేకింగ్

breaking
26 Apr 2024 | 21:25 IST

చెలరేగిన బ్యాటర్లు.. పంజాబ్‌ టార్గెట్‌ 262

కోల్‌కతా: పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఓపెనర్లు సాల్ట్‌ (75; 37 బంతుల్లో 6×4, 6×6), నరైన్‌ (71; 32 బంతుల్లో 9×4, 4×6) అర్ధశతకాలతో చెలరేగారు. రసెల్‌ (24), శ్రేయస్‌ (28) మెరుపులు మెరిపించారు. వెంకటేశ్‌ (39), రింకూ సింగ్‌ (5), రమణ్‌ దీప్‌ (6*) ఫర్వాలేదనిపించారు. బౌలర్లలో అర్ష్‌దీప్‌ 2 వికెట్లు పడగొట్టగా.. కరన్‌, రాహుల్‌, హర్షల్‌ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని