
తాజా వార్తలు
అలాంటి ప్రాజెక్టులు కొనసాగించొద్దు
తెలంగాణకు కృష్ణాబోర్డు లేఖ
హైదరాబాద్: సీడబ్ల్యూసీ అనుమతి లేని ప్రాజెక్టు పనులు కొనసాగించవద్దని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్లు ఇంకా అందాల్సి ఉన్నందున, అపెక్స్ కౌన్సిల్ అనుమతిలేని ప్రాజెక్టులను కొనసాగించవద్దని తేల్చిచెప్పింది.
Tags :