KKR vs PBKS: ఆఖరి బంతికి గెలిచిన కోల్‌కతా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా రస్సెల్

పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విక్టరీతో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకున్న కోల్‌కతా ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది.

Updated : 08 May 2023 23:50 IST