
తాజా వార్తలు
దిల్లీ: సోనియా గాంధీ కుటుంబానికి ప్రత్యేక భద్రత గ్రూపు (ఎస్పీజీ) సెక్యురిటీని ఉపసంహరించడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ఇలాంటివి రాజకీయాల్లో భాగమని వ్యాఖ్యానించారు. ఇకపై ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయని అన్నారు. గురువారం ప్రియాంక దిల్లీలో విలేకరులతోమాట్లాడారు.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మరణం తర్వాతి నుంచి వీరి కుటుంబానికి ఉన్న ముప్పు దృష్ట్యా ఎస్పీజీ రక్షణ కల్పించిన సంగతి తెలిసిందే. సోనియా సహా, రాహుల్, ప్రియాంకకు ఎస్పీజీ భద్రతను కల్పించారు. కొద్ది రోజుల క్రితం ప్రముఖుల భద్రతపై సమీక్షలో భాగంగా కేంద్ర హోంశాఖ వారికి ఎస్పీజీని రద్దు చేసి, జడ్-ప్లస్ కేటగిరీ సెక్యురిటీని కేటాయించింది. దీనిపై కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్బీర్కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్బి
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
