పొలంలోకి మొసలి

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని మరళి గ్రామంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న పంట పొలంలో మంగళవారం మొసలి కలకలం రేపింది.

Published : 08 Dec 2021 04:33 IST

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని మరళి గ్రామంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న పంట పొలంలో మంగళవారం మొసలి కలకలం రేపింది. వరి పంటను యంత్రంతో కోస్తున్న సమయంలో పొలం నుంచి బయటకు వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. దానిని చూసిన పశువుల కాపరులు రాళ్లతో కొడుతూ నది వైపునకు తరిమారు.

- న్యూస్‌టుడే, కౌతాళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని