పొలంలోకి మొసలి
కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని మరళి గ్రామంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న పంట పొలంలో మంగళవారం మొసలి కలకలం రేపింది.
కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని మరళి గ్రామంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న పంట పొలంలో మంగళవారం మొసలి కలకలం రేపింది. వరి పంటను యంత్రంతో కోస్తున్న సమయంలో పొలం నుంచి బయటకు వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. దానిని చూసిన పశువుల కాపరులు రాళ్లతో కొడుతూ నది వైపునకు తరిమారు.
- న్యూస్టుడే, కౌతాళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం