Royal Enfield: ‘రీఓన్’తో సెకండ్ హ్యాండ్ వ్యాపారంలోకి రాయల్ ఎన్ఫీల్డ్
Royal Enfield: తమ బైక్లను కస్టమర్లకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా సెకండ్ హ్యాండ్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ తెలిపింది.
దిల్లీ: ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) సెకండ్ హ్యాండ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ‘రీఓన్’ (Reown) పేరిట విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం తెలిపింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల కొనుగోలు, విక్రయాలకు ఇవి వేదికగా ఉంటాయని వెల్లడించింది. తమ కంపెనీకి చెందిన పాత మోటార్సైకిళ్లను కొనాలన్నా లేదా విక్రయించాలన్నా రీఓన్కు రావొచ్చని పేర్కొంది.
ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) బైక్ ఉన్నవాళ్లు రీఓన్లో ఎక్స్ఛేంజ్ కింద అప్గ్రేడెడ్ వెర్షన్ని కూడా తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అమ్మకానికి వచ్చిన పాత బైక్లను అన్ని రకాలుగా క్షుణ్నంగా తనిఖీ చేస్తామని పేర్కొంది. నాణ్యత విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేసింది. తద్వారా దాన్ని కొత్తగా కొనుగోలు చేసేవారికి భరోసా ఇస్తామని చెప్పింది. రీఓన్ ఔట్లెట్లతో తమ బ్రాండ్కు కొత్త కస్టమర్లు వచ్చి చేరతారని ఆశాభావం వ్యక్తం చేసింది. వారికి బైక్లను అందుబాటులో ఉంచుతూ.. విశ్వసనీయమైన సేవలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. తొలుత దిల్లీ, ముంబయి, కోల్కతా, బెంగళూరు, చెన్నైలలో రీఓన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
₹14.9 లక్షల బీఎండబ్ల్యూ స్కూటర్.. ఈ విశేషాలు తెలుసా?
BMW CE 04: జర్మనీకి చెందిన ప్రీమియం వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత్లో తొలి విద్యుత్ స్కూటర్ను విడుదల చేసింది. దీంట్లోని విశేషాలేంటో చూద్దాం. -
బీఎండబ్ల్యూ నుంచి కొత్త కార్లు
జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ బుధవారం దేశీయ విపణిలోకి కొత్త కార్లను పరిచయం చేసింది. ఆల్-న్యూ 5 సిరీస్ లాంగ్ వీల్బేస్ ప్రారంభ ధర రూ.72.9 లక్షలుగా ఉంది. -
భారత్లో ఎక్స్-ట్రైల్ ఎస్యూవీని ఆవిష్కరించిన నిస్సాన్
Nissan X-Trail: నిస్సాన్ తమ ఎక్స్-ట్రైల్లో కొత్త వెర్షన్ను భారత్లో విడుదల చేయనుంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి గెరిల్లా 450.. ధర, ఫీచర్లు ఇవే..!
Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ కొత్త మోటార్ సైకిల్ గెరిల్లా 450ని లాంచ్ చేసింది. దీని ధర రూ.2.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
బజాజ్ బాటలో టీవీఎస్.. త్వరలో CNG స్కూటర్..?
TVS CNG scooter: టీవీఎస్ సంస్థ సీఎన్జీ ఆప్షన్తో ఓ స్కూటర్ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది 2025 తొలి అర్ధభాగంలో వచ్చే అవకాశం ఉంది. -
ఎస్యూవీలపై టాటా, మహీంద్రా బిగ్ డిస్కౌంట్
Tata motors- Mahindra price cut: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలైన టాటా, మహీంద్రా తమ ఎస్యూవీల ధరలను తగ్గించాయి. -
మహీంద్రా ఎక్స్యూవీ 700పై ₹2 లక్షల వరకు తగ్గింపు
Mahindra XUV700: మూడో వార్షికోత్సవం సందర్భంగా ఎక్స్యూవీ 700పై మహీంద్రా అండ్ మహీంద్రా డిస్కౌంట్ ప్రకటించింది. -
హైబ్రిడ్ వాహనాలపై ఆ రాష్ట్రం గుడ్ న్యూస్.. రోడ్డు ట్యాక్స్ మాఫీ
Hybrid Vehicles: హైబ్రిడ్ వాహనాలపై 100శాతం రోడ్డు ట్యాక్స్ను మాఫీ చేస్తూ యూపీ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. దీంతో అక్కడ ఈ కార్ల ధరలు దాదాపు రూ.3లక్షల వరకు తగ్గనున్నాయి. -
త్వరలో సీఎన్జీ ఆటో ట్యాక్సీ.. ప్రకటించిన బజాజ్ ఆటో
Bajaj Auto: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ సీఎన్జీతో పనిచేసే తొలి ఆటో ట్యాక్సీని త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించింది. -
ప్రపంచంలోనే తొలి CNG బైక్ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!
Bajaj CNG Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ను బజాజ్ ఆటో ఆవిష్కరించింది. మూడు వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుంది. -
ట్రయంఫ్ స్పీడ్, స్క్రాంబ్లర్ మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్
Triumph Motorcycles: ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్.. బైక్లపై ట్రయంఫ్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. -
బజాజ్ నుంచి సీఎన్జీ బైక్.. రిలీజ్కు ముందే వివరాలు లీక్!
Bajaj CNG Bike: బజాజ్ సీఎన్జీ బైక్ జులై 5న విడుదల కానుంది. ఈనేపథ్యంలో కొన్ని వివరాలు బయటకొచ్చాయి. -
జూన్లో తగ్గిన ఈవీ విక్రయాలు.. కారణం ఇదేనా..?
EV sales: దేశంలో జూన్ నెలలో విద్యుత్ వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. -
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా మరో బైక్.. ఇండియాకు రానున్న బ్రిటీష్ బ్రాండ్
దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్కు గట్టి పోటీనిచ్చేందుకు మరో అంతర్జాతీయ కంపెనీ దేశంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. -
హీరో మోటోకార్ప్ వాహన ధరలు పెంపు.. 1 నుంచి కొత్త ధరలు
Hero MotoCorp: హీరో మోటోకార్ప్ వాహన ధరలు పెరగనున్నాయి. సవరించిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
జులై నుంచి టాటా వాహనాల ధరలు పెంపు
Tata Motors: జులై 1 నుంచి వాణిజ్య వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. -
మహీంద్రా అదుర్స్.. దేశంలోనే రెండో అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా..
Mahindra & Mahindra: భారత్లోని అత్యంత విలువైన ఆటో మొబైల్ కంపెనీల స్థానంలో టాటా మెటార్స్ను వెనక్కి నెట్టి మహీంద్రా రెండో స్థానంలో నిలిచింది. -
పాత కారు కొంటున్నారా?
పాత కారు కొనాలని అనుకుంటున్నారా? దీనికోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ కార్లకూ రుణం ఇస్తున్నాయి. కాకపోతే కొన్ని నిబంధనలను మనం అర్థం చేసుకోవాలి. -
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల రీకాల్.. కారణం ఇదే..
TVS Motor: టీవీఎస్ కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసింది. 40వేల స్కూటర్లను వెనక్కి రప్పిస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ