భారాస నాయకుల ప్రచారం
బోథ్ మండలంలోని ధన్నూర్, కౌట గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్, నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
బోథ్: బోథ్ మండలంలోని ధన్నూర్, కౌట గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్, నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భారాస అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు