బంగారు బిస్కెట్లు తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
పన్నులు చెల్లించకుండా బంగారు బిస్కెట్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు.
గుడిపాల, న్యూస్టుడే: పన్నులు చెల్లించకుండా బంగారు బిస్కెట్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఓ కారులో సుమారు 2.50 కేజీల బంగారాన్ని చెన్నై నుంచి చిత్తూరు మీదుగా తీసుకెళుతున్నారని విజయవాడలోని డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు గుడిపాల మండలం నరహరిపేట చెక్పోస్ట్ వద్ద స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు చేయిస్తుండగా ఓ కారు డ్రైవర్ ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశారు. చివరకు కారును గట్టిగా తట్టడంతో అద్దం పగిలింది. అనంతరం కారులో ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసులు, డ్రైవర్ రమేష్ను డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. బంగారు బిస్కెట్లతోపాటు వారిని విజయవాడకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్రుల ముసుగులో వైకాపా ఏజెంట్లు.. సజ్జల వ్యాఖ్యల నేపథ్యంలో విస్తృత చర్చ
[ 03-06-2024]
ఎన్నికల రోజున అల్లర్లు సృష్టించిన వైకాపా నాయకులు.. ఓట్ల లెక్కింపు రోజూ ఇదే పంథా ఎంచుకుంటారనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.. -
మాట వినకుంటే తాట తీయడమే..!
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపును పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పోలింగ్ మరుసటి రోజు స్ట్రాంగ్ రూమ్ వద్ద తెదేపా అభ్యర్థిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఎస్పీ సహా ఎస్బీ డీఎస్పీ, ఇద్దరు సీఐలపై వేటువేసిన నేపథ్యంలో ఇంకా అధికార పక్షపాతం చూపిస్తే ఉద్యోగాలు పోతాయనే భయం పోలీసుల్లో కొంత మేరకు మార్పు తెచ్చింది. -
లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన జూన్ నాలుగో తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
విస్తరణకు నోచుకోని.. ఏపీ ఫైబర్ నెట్
[ 03-06-2024]
రాష్ట్రంలో ఏపీ ఫైబర్ నెట్ మూలకు చేరింది. ప్రతి ఇంటికి ఇవ్వాలని గత ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ను ఏర్పాటుచేసింది. -
నిర్ణయించేది ఉద్యోగులే..!
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు రానే వచ్చేసింది.. అభ్యర్థుల్లో ఆందోళన, ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. -
భద్రతను.. మాయం చేశారు
[ 03-06-2024]
జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఏర్పాటు చేసిన రక్షణ కవచాలు(ఇనుప రైలింగ్) అదృశ్యమయ్యాయి. -
టీసీ ఇచ్చేందుకు పేచీ
[ 03-06-2024]
తాము చదివిన పాఠశాలల్లో టీసీలు తీసుకోవాలనుకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముడుపులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. -
దివ్యాంగులని దిగులొద్దు...
[ 03-06-2024]
దివ్యాంగులంతా బడిబాట పట్టేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది.. చదువుకు దూరంగా ఉన్న ప్రత్యేక అవసరాలుగల పిల్లలను గుర్తించేందుకు సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నారు.. -
లెక్కింపులో అప్రమత్తంగా వ్యవహరించాలి: ఎస్పీ
[ 03-06-2024]
చిత్తూరు నగరంలోని ఎస్వీసెట్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎస్పీ మణికంఠ ఇతర అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
-
దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
-
న్యూయార్క్ స్టేడియం.. గాయాల విషయంలో తస్మాత్ జాగ్రత్త: ద్రవిడ్
-
రవీనా టాండన్ మద్యం తాగలేదు.. దాడి ఘటనపై పోలీసుల స్పష్టత
-
ప్రపంచ కప్ను చూడాలని లేదు..: రియాన్ పరాగ్ వ్యాఖ్యలు
-
గాల్లో ఢీకొన్న విమానాలు.. పైలట్ మృతి.. వీడియోలో రికార్డయిన దృశ్యాలు!