మెరుగైన సేవలందించడమే లక్ష్యం: డా.శివకుమార్
ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా మెరుగైన ప్రావిడెంట్ ఫండ్ సేవలందించేలా కృషి చేస్తున్నట్లు రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ డా.శివకుమార్ పేర్కొన్నారు.
రామోజీ ఫిల్మ్సిటీలో నిధి ఆప్కే నికట్ 2.0 అవగాహన సదస్సు
రామోజీ ఫిల్మ్సిటీలో నిధి ఆప్కే నికట్ 2.0 సమావేశంలో మాట్లాడుతున్న రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ డా.శివకుమార్.. వేదికపై ఈఎస్ఐసీ ఎల్బీనగర్ శాఖ మేనేజర్ కె.వాసంతి, ఈఎస్ఐసీ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.మహేష్, అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ జి.రామ్మోహన్
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా మెరుగైన ప్రావిడెంట్ ఫండ్ సేవలందించేలా కృషి చేస్తున్నట్లు రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ డా.శివకుమార్ పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్సిటీలో సోమవారం నిధి ఆప్కే నికట్ (ఎన్ఏఎన్) 2.0 జిల్లా అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో నిధి ఆప్కే నికట్ 2.0 కార్యక్రమం చేపట్టి పీఎఫ్ సేవల కోసం కార్యాలయానికి రాకుండానే ఆన్లైన్ ద్వారా సేవలందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. మరికొన్ని నెలల్లో సంపూర్ణంగా ఆయా సేవలు మరింత మెరుగ్గా అందించేలా కార్యాచరణ చేపట్టామని వెల్లడించారు. అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ జి.రామ్మోహన్ మాట్లాడుతూ.. పదవీ విరమణ రోజునే ఉద్యోగులకు పెన్షన్ అందించేలా అవసరమైన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. ప్రతి ఉద్యోగి కేవైసీ పూర్తి చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నామినేషన్ నమోదు చేయాలన్నారు. ఈఎస్ఐసీ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.మహేష్ మాట్లాడుతూ.. ఈఎస్ఐసీ ద్వారా అవరమైన వైద్య సేవలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఉద్యోగులు తప్పనసరిగా ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించారు. మొబైల్లో త్రిపుల్ ఏ ప్లస్ యాప్ ద్వారా అవసరమైన సేవలను పొందేందుకు అవకాశం ఉంటుందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈఎస్ఐసీలో నమోదైన ఉద్యోగుల పిల్లలెవరైనా నీట్ ప్రవేశ పరీక్ష రాస్తే వారికి సంబంధిత ఈఎస్ఐ వైద్య కళాశాలల్లో ప్రత్యేక రిజర్వేషన్ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈఎస్ఐసీ ఎల్బీనగర్ శాఖ మేనేజర్ కె.వాసంతి మాట్లాడుతూ.. ఈఎస్ఐలో రిజిస్టరైన అనంతరం సమీపంలోని డిస్పెన్సరీల ద్వారా వైద్య సేవలు పొందవచ్చని, నిర్దేశించిన సర్వీస్ పూర్తైన అనంతరం కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సనత్నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నిత్యం వైద్య శిబిరం కొనసాగుతుందని, ఉద్యోగులు వార్షిక వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రామోజీ గ్రూప్ మానవ వనరుల విభాగం సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.
హాజరైన ఉద్యోగులు
ఉద్యోగుల సందేహాల నివృత్తి
ఈ సందర్భంగా ఉద్యోగులు, ఆయా విభాగాల ప్రతినిధులు చెప్పిన పలు సందేహాలను నివృత్తి చేయడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐసీ సేవలు పొందే మార్గాలపై డా.శివకుమార్, జి.రామ్మోహన్, ఎన్.మహేష్, కె.వాసంతి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు
[ 17-05-2024]
మల్కాజిగిరి భాజపా కార్పొరేటర్ శ్రవణ్కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
[ 17-05-2024]
యాసిడ్ కలిపిన బకెట్ను స్నానం నీటికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. -
కుండపోత.. జనం ఎదురీత
[ 17-05-2024]
రాజధానిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో నగరం అతలా కుతలమైంది. -
నిధులు మింగేసి.. నాలాలను వదిలేసి
[ 17-05-2024]
రూ.వెయ్యి కోట్లతో నాలాల ఆధునికీకరిస్తామంటూ మూడేళ్ల క్రితం చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. -
వందేభారత్ 5 గంటలు ఆలస్యం
[ 17-05-2024]
టైమంటే వందేభారత్.. వందేభారత్ అంటే టైం..అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ద.మ.రైల్వే వాటి సమాయాలపై సంశయం వచ్చేలా చేస్తోంది. -
హద్దులు చెరిపేసి.. చుట్టూ కంచె వేసి
[ 17-05-2024]
జంట జలాశయాలకు సమీపంలో ప్రభుత్వ, నిషేధిత భూముల వివరాలను సేకరించి కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. -
కట్టుకున్నోడిని చంపేసి.. గుండెపోటని నమ్మించి
[ 17-05-2024]
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. -
వరుణుడి ఆట.. అభిమానుల ఇంటి బాట
[ 17-05-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చినుకు పడితే.. కానరాని సిటీ బస్సులు
[ 17-05-2024]
నగరంలో ఏమాత్రం వర్షం పడినా ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. -
350 ఫీడర్లలో ట్రిప్పింగ్
[ 17-05-2024]
బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడం, చెట్ల కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో బ్రేక్డౌన్లు ఏర్పడ్డాయి. -
పోకల్వాడ భూముల కబ్జాపై దర్యాప్తు
[ 17-05-2024]
మణికొండ ఐటీ కారిడార్ సమీపంలోని పోకల్వాడలో ఐదెకరాల భూమి కబ్జా వ్యవహారం కీలకమలుపు తిరిగింది. -
ఐసీఎస్ఎస్ఆర్ జాతీయ సదస్సు 29న
[ 17-05-2024]
ఆర్జీ కేడియా వాణిజ్య కళాశాలలో ఈ నెల 29న ‘వ్యాపార పద్ధతులు- కొత్త పరిశోధనలు’ అనే అంశమై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. -
పెండింగ్ డీఏలు ఇప్పించాలి
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చర్యలు చేపట్టాలని -
అకాల చినుకు..అన్నదాతకు వణుకు
[ 17-05-2024]
రైతన్న అనుకున్నంతా అయింది. అకాల వర్షం పడితే తాము పడిన కష్టం అంతా నీటి పాలవుతుందని నిత్యం ఆకాశంలో మబ్బులు పడితే ఆందోళన చెందుతున్నారు. -
బాహ్య వలయం.. అసంపూర్ణం
[ 17-05-2024]
తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా ‘బాహ్య వలయ రహదారి’ మంజూరైంది. -
సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె
[ 17-05-2024]
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. -
కులగణన ప్రక్రియ సత్వరం చేపట్టండి
[ 17-05-2024]
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. -
పురపాలికగా మహేశ్వరం!
[ 17-05-2024]
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పురపాలికగా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు 19
[ 17-05-2024]
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. -
సోమాలియా బాలిక కడుపులో 3.75 కిలోల కణితి తొలగింపు
[ 17-05-2024]
సోమాలియా దేశానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఉన్న భారీ కణితిని సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆమెకు ఊరట కల్పించారు. -
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.