Nizamabad: కోరం లేక మండల సమావేశం వాయిదా
జిల్లాలోని పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాయిదా పడింది.
పెద్దకొడప్గల్: జిల్లాలోని పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. కోరానికి సరిపడ సభ్యులు హజరు కాకపోవడంతో వాయిదా పడింది. మండల వైస్ ఎంపీపీ బోద్నం లక్ష్మీ అధ్యక్షతన ఎర్పాటు చేసిన ఈ సమావేశానికి కనీసం నలుగురు సభ్యులు హాజరు కావలసి ఉండగా.. వైస్ ఎంపీపీ తప్ప ఎవరూ హాజరు కాలేదు. దీంతో సమావేశం వాయిదా వేస్తున్నట్లు మండల వైస్ ఎంపీపీ బోధ్నం లక్ష్మీ ప్రకటించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ్, ఇన్ఛార్జి ఎంపిడీవో సూర్యకాంత్, ఏస్టీవో సుధర్శన్, వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేతల పేర్లు మార్చని అధికారులు
[ 15-06-2024]
మండల ప్రజా పరిషత్కు సంబందించిన వైస్ ఎంపీపీ ఎన్నికలు మే 29న జరిగాయి. -
చల్లగా.. హాయిగా
[ 15-06-2024]
ఎండలు మండిపోవడంతో ఏసీ బస్సుల్లో వెళ్లేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు. డిపో1-లో 21 ఏసీ బస్సులున్నాయి. ప్రయాణికులకు మార్గమధ్యలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూశాం. ఈ ఏడాది ఏసీ బస్సులు మంచి ఆదాయాన్ని సమకూర్చాయి. -
బకాయిలు చెల్లిస్తేనే బువ్వ
[ 15-06-2024]
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరుశాతం పెంపు, పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చారు. మధ్యాహ్న భోజనంతో పాటు గత విద్యా సంవత్సరం ఉదయం రాగిజావ అందించారు. -
సాగుతున్న పనులు.. ఎక్కువైన ఇబ్బందులు
[ 15-06-2024]
ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏకైక ప్రభుత్వ నర్సింగ్ కళాశాల బాన్సువాడకు మంజూరైంది. ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి సభాపతిగా ఉన్న సమయంలో నాటి సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా మాట్లాడి 2021లో కళాశాలతో పాటు రూ.40 కోట్ల నిధులు భవనానికి మంజూరు చేయించారు. -
నిజామాబాద్ రెడ్క్రాస్కు అవార్డుల పంట
[ 15-06-2024]
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ రెడ్క్రాస్ శాఖకు అవార్డుల పంట పండింది. ఈ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. -
పోలీసుల అదుపులో నిందితుడు!
[ 15-06-2024]
పట్టణంలోని రెండు పడక గదుల కాలనీలో వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 12న ఒంటరిగా ఉన్న ఉప్పరి సాయవ్వ (70)ని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. -
ఇసుకను తోడి.. హద్దులు మీరి
[ 15-06-2024]
బిచ్కుంద మండలం ఖద్గాం-శెట్లూర్ శివారులో ఆరు క్వారీలలో ఇసుక తవ్వకాలకు గత ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఆయా రీచ్లలో తవ్వకాలు చేసే గుత్తేదారుల కాలపరిమితి ముగిసింది. -
ఎనిమిదేళ్లకు తెరుచుకున్న బడి
[ 15-06-2024]
విద్యార్థులు రావడం లేదనే కారణంతో కామారెడ్డి గ్రామీణ మండలంలోని తిమ్మక్పల్లి(జి) ప్రాథమిక పాఠశాలను ఎనిమిదేళ్ల కిందట మూసివేశారు. ఇక్కడి ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యుటేషన్లో ఇతర పాఠశాలకు కేటాయించారు. -
ఏది నిజం
[ 15-06-2024]
ప్రభుత్వ భూమి అంటూ కొందరు..పట్టా భూమి అంటూ మరి కొందరు వాదిస్తుండడంతో లింగంపేట మండలం రాంపూర్ శివారులోని 16పైకి3 సర్వే నంబర్లోని భూమిపై వివాదం నెలకొంది.వారం రోజుల కిందట ఈ భూముల యజమాని సొంత అవసరాల రీత్యా విక్రయించి కొనుగోలు చేసిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. -
దీర్ఘకాలిక రుణాలే అసలు సమస్య
[ 15-06-2024]
రాష్ట్రంలో ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఇప్పుడు అప్రతిష్ఠను మూటగట్టుకుంటోంది. గత పాలకవర్గాలు ఇష్టారీతిగా ఇచ్చిన దీర్ఘకాలిక రుణాలు ప్రస్తుతం బ్యాంకుకు గుదిబండగా మారాయి. వాటిని రికవరీ చేయడంలో యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాలు అభాసుపాలవుతున్నాయి. -
ఇక విద్యుత్తుశాఖలో ప్రజావాణి
[ 15-06-2024]
విద్యుత్తుశాఖ సరికొత్తగా ప్రజావాణి కార్యక్రమం చేపట్టనుంది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషిచేస్తోంది. టీజీఎన్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్రెడ్డి ఆదేశాల మేరకు ఇకపై ప్రతి సోమవారం విద్యుత్తు అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. -
ఫలించిన భాషాపండితుల పోరాటం
[ 15-06-2024]
ఉన్నత బడుల్లో 8, 9, 10 తరగతులకు బోధిస్తూ ఎస్జీటీలకు సమానమైన వేతనాన్ని పొందుతూ దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్న భాషా పండితుల కల ఎట్టకేలకు నెరవేరబోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మమ్మల్ని గెలిపించినందుకు థ్యాంక్యూ మోదీజీ: శరద్ పవార్
-
ఫ్రాన్స్ అధ్యక్షుడి వైపు మెలోనీ సీరియస్ లుక్ : వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘ఇందిరాగాంధీ మదర్ ఆఫ్ ఇండియా’.. కేంద్ర మంత్రి సురేశ్ గోపీ వ్యాఖ్యలు
-
‘డియర్ కామ్రేడ్’పై పోస్ట్ పెట్టిన విజయ్ దేవరకొండ.. స్పందించిన రష్మిక
-
తాడేపల్లిలో రహదారి వివాదం.. ఘోర పరాభవం తర్వాత కూడా మారని జగన్ తీరు