చిన్నారిగుడలో సంచారం
రాయగడజిల్లా గుణుపురం ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు గత రెండు నెలలుగా గుణుపురం సమితి భారసింగి సమీప అడవుల్లో బస చేశాయి.
చిన్నారిగుడ సమీపంలో ఏనుగుల గుంపు
గుణుపురం, నూస్టుడే: రాయగడజిల్లా గుణుపురం ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు గత రెండు నెలలుగా గుణుపురం సమితి భారసింగి సమీప అడవుల్లో బస చేశాయి. రెండు రోజులుగా రెగడా పంచాయతీ చిన్నారిగుడ గ్రామ సమీపంలో తిరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో వరి కోత, నూర్పులకు వెళ్లేందుకు అన్నదాతలు భయపడుతున్నారు. అడవుల్లోకి ఏనుగులను తరలించాలని కోరుతున్నారు. ఈ విషయంపై గుణుపురం అటవీ విభాగ రేంజరు నీలమాధవ పాఢితో మాట్లాడగా.. అటవీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/24)
-
టీ20 ప్రపంచకప్.. పసికూనపై చెమటోడ్చి నెగ్గిన విండీస్
-
పుస్తకం పట్టిన దివి.. మేకప్తో శ్రద్ధాదాస్.. వేదిక ప్రమోషన్స్!
-
భారత్తో మ్యాచ్ అంటే.. మాకూ టెన్షనే: బాబర్ అజామ్
-
రాహుల్ వయసు చిన్నదే.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాలి : హర్దీప్ సింగ్
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్