శ్రీవారి సేవలో ప్రముఖులు
శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
తమిళ నటుడు విక్రమ్ ప్రభు
తిరుమల, న్యూస్టుడే: శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి మూలమూర్తిని రాజ్యసభ సభ్యురాలు సుధా నారాయణమూర్తి, అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, తెలంగాణ రాష్ట్ర చేవెళ్ల భాజపా అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి, తెలంగాణ మెదక్ ఎంపీ నీలం మధు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తెలుగు నటుడు మధునందన్, తమిళనటుడు విక్రమ్ప్రభు, మహారాష్ట్ర మంత్రి అనిల్ బైదాస్ పాటిల్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దర్శించుకున్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శనం చేయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరం అగ్నిగుండం!
[ 01-06-2024]
చెన్నైలో వేసవి సమయాన పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎండలు పెరగడంతో పాటు ఉక్కపోత ప్రమాదకరంగా మారుతోంది. -
ఉత్కంఠభరితంగా మగారాజా ట్రైలర్
[ 01-06-2024]
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మగారాజా’. నిథిలన్ సామినాథన్ దర్శకుడు. సుదన్ సుందరం, జగదీశ్ పళనిసామి సంయుక్తంగా నిర్మించారు. -
బంధువులు కానివారూ అవయవదానం చేసేలా
[ 01-06-2024]
రోగికి సమీప బంధువులు కానివారూ అవయవదానం చేసే విషయమై తగిన నిబంధనలు రూపొందించాలని తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు సూచించింది. -
మహిళలను వ్యభిచార వృత్తిలోకి దించిన ముగ్గురి అరెస్టు
[ 01-06-2024]
హోటళ్లలో ఉద్యోగం పేరిట నిరుద్యోగిణులను విదేశాలకు పంపి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించిన కేసులో ముగ్గురు అరెస్టయ్యారు. -
దొంగల స్థలంలో ధ్యానం ఎందుకు?
[ 01-06-2024]
మదురై లోక్సభ నియోజకవర్గం సీపీఎం అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ వెంకటేశన్ తన ఎక్స్ పేజీలో వివాదాస్పద పోస్టు పెట్టారు. -
నిందితుడి అరెస్టు
[ 01-06-2024]
రాజ్భవన్లో బాంబు పేలనుందని ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్కి గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి గిండిలోని రాజ్భవన్లో బాంబు పేలనుందని చెప్పి కాల్ కట్ చేశాడు. -
తిరుమావళవన్కూ ప్రధాని పదవి అవకాశం: ఇళంగోవన్
[ 01-06-2024]
ఏడాదికి ఒక ప్రధానమంత్రి విధానం వస్తే తిరుమావళవన్కు పదవి అవకాశం ఉందని టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తెలిపారు -
చెన్నై బాలికకు చిన్నారి గుండె అమర్చిన వైద్యులు
[ 01-06-2024]
చిన్నారి అవయవదానంతో మరో బాలికకు పునర్జన్మ లభించింది. కోయంబత్తూరుకు చెందిన శరవణన్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
మేలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు..
-
వాట్సప్లో ట్రేడింగ్ పేరుతో.. వ్యాపారి నుంచి రూ.9 కోట్లు స్వాహా
-
క్రికెట్ VS బేస్బాల్.. రెండింటి మధ్య తేడా అదేనని చెప్పా: యువరాజ్
-
ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం: ఖర్గే
-
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. మూడోసారీ అధికారం ఎన్డీయేదే!
-
తెలంగాణలో హస్తం, కమలం నువ్వా నేనా!