ముగిసిన ఐఐవైసీ వార్షిక సమావేశాలు
ఇస్కాన్ (సాగర్నగర్) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ (ఐఐవైసీ) వార్షిక సమావేశాలు గురువారం ముగిశాయి.
సాగర్నగర్, న్యూస్టుడే: ఇస్కాన్ (సాగర్నగర్) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ (ఐఐవైసీ) వార్షిక సమావేశాలు గురువారం ముగిశాయి. ఈ మేరకు ఇస్కాన్ కేంద్రం, రుషికొండ సాయిప్రియ రిసార్ట్స్ ప్రాంగణాల్లో గురువారం జరిగిన కార్యక్రమాల్లో ఐఐవైసీ ఛైర్మన్ సుందరగోపాల్ దాస్ మాట్లాడారు. భారతదేశంలోని యువత ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ పరమాత్ముడి అనుగ్రహంతోనే విశాఖ వంటి సుందర నగరంలో ఇస్కాన్ ఏర్పాటు కావడం శుభ పరిణామమన్నారు. ఇస్కాన్ (విశాఖ శాఖ) సమక్షంలో చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యకలాపాల వివరాల్ని సంబంధిత అధ్యక్షుడు సాంబాదాస్, మాతాజీ నితాయిసేవిని తెలియజేశారు. రాధాకృష్ణులను ప్రత్యేకంగా అలంకరించి హరేరామ హరేకృష్ణ నామస్మరణతో భజనల నిర్వహణ, గీతాలాపనలు, భగవద్గీత ప్రవచనాలు చేశారు. పైడా కృష్ణప్రసాద్, డాక్టర్ పి.విశ్వేశ్వరరావు, రిసార్ట్స్ ఎండీ డి.ఆర్.కె.ప్రసాద్, దేశంలోని పలు ఇస్కాన్ కేంద్రాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో యువ ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమర్థత+విధేయత = అనిత.. అవమానాలు భరించి.. అంచెలంచెలుగా ఎదిగి..
[ 13-06-2024]
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వంగలపూడి అనిత తాజా కేబినెట్లో ఉమ్మడి విశాఖ నుంచి ఏకైక మంత్రిగా ఘనత వహించారు. పదేళ్ల కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని సాధించిన విజయానికి ఇది నిదర్శనం. -
1 నుంచి పలు రైళ్ల నెంబర్ల మార్పు
[ 13-06-2024]
తూర్పు కోస్తా రైల్వే జులై 1వ తేదీ నుంచి పలు రైళ్ల నెంబర్లలో మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుందని వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
చంద్రబాబు ప్రమాణ స్వీకారం మరో చరిత్రకు శ్రీకారం!!
[ 13-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో తెదేపా కూటమిని గెలిపించిన ప్రజలు ఆశించిన సమయం ఆసన్నమవగానే...జిల్లా అంతటా కోలాహలం నిండిపోయింది. -
విధేయతకు పట్టం
[ 13-06-2024]
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పాయకరావు పేట తెదేపా ఎమ్మెల్యే వంగలపూడి అనిత... కూటమి ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. -
ఆ ఆనంద క్షణాల్లో... జిల్లా నేతల సందడి
[ 13-06-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో జిల్లా తెదేపా నేతలు సందడి చేశారు. -
పూర్వవైభవం తీసుకొచ్చేలా..!
[ 13-06-2024]
పేదోడి కడుపు నింపేలా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఐదేళ్ల వైకాపా పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. -
అమ్మాలనుకున్నారంతే!
[ 13-06-2024]
సొమ్ముల కోసం వైకాపా ప్రభుత్వం ఎండాడలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కు చెందిన విలువైన స్థలాన్ని ఎలాగైనా విక్రయించాలని నిర్ణయించింది. -
‘కనకమహాలక్ష్మి’ హుండీల ఆదాయం రూ. 59.16 లక్షలు
[ 13-06-2024]
పాతనగరం బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం ఆలయ ఆవరణలో లెక్కించారు. -
ఎస్డీఎఫ్ బిల్లులపై ప్రభుత్వం ఆరా
[ 13-06-2024]
తెదేపా అధికారంలో ఉండగా మహా విశాఖ నగరపాలక సంస్థ ఎస్డీఎఫ్ (స్పెషల్ డెవలప్మెంట ఫండ్) ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది. -
‘ఐ లవ్ కైలాసగిరి’ వ్యూపాయింట్ ప్రారంభం
[ 13-06-2024]
పర్యాటకులను మరింత విశేషంగా ఆకట్టుకునేలా ఆధునిక హంగులతో కైలాసగిరిపై ‘ఐ లవ్ కైలాసగిరి’ పేరుతో ఉన్న వ్యూపాయింట్ను నిర్మించారు. -
నవ్యాంధ్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నవ్యాంధ్ర రథసారథిగా.. చంద్రన్న కొలువుదీరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వేదికగా.. లక్షలాది అభిమానులు.. వేలాది ఆత్మీయులు.. వందలాది బంధుమిత్రులు తరలిరాగా.. ప్రధాని మోదీ సమక్షంలో.. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
తాళం వేసిన ఇంట్లో 191 గ్రాముల బంగారం చోరీ
[ 13-06-2024]
తాళం వేసి ఉన్న ఇంట్లో దుండగులు చొరబడి బంగారం, నగదు అపపారించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కూటమి కొలువుతీరగ.. ఊరూరా పండగ
[ 13-06-2024]
అనకాపల్లి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలు, 24 మండల కేంద్రాల్లో చంద్రన్న ప్రమాణ స్వీకార వీక్షణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొన్నిచోట్ల తెదేపా, జనసేన నేతలు కూడళ్లలో డిజిటల్ తెరలను ఏర్పాటు చేసుకున్నారు. -
నవ్వాంద్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నవ్యాంధ్ర రథసారథిగా.. చంద్రన్న కొలువుదీరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వేదికగా.. లక్షలాది అభిమానులు.. వేలాది ఆత్మీయులు.. వందలాది బంధుమిత్రులు తరలిరాగా.. ప్రధాని మోదీ సమక్షంలో.. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
ఘాట్ రోడ్లో ఘోరం..
[ 13-06-2024]
పాడేరు ఘాట్రోడ్లో బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపిన ఘటన వివరాలిలా ఉన్నాయి. -
చెత్తపన్నుకు చెల్లు!
[ 13-06-2024]
అధికారంలోకి రాగానే చెత్తపై పన్ను వసూళ్లు పూర్తిగా నిలిపివేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే చెత్తపై పన్ను వసూళ్లు నిలిపివేయాలని మౌఖికంగా ఆదేశించారు. -
ప్రతి విద్యార్థికి సకాలంలో కిట్లు
[ 13-06-2024]
పాఠశాలలు పునః ప్రారంభమైన వెంటనే ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, కిట్లు అందజేయాలని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ సూచించారు. మునగపాక సీఆర్పీ కార్యాలయాన్ని బుధవారం ఆమె సందర్శించారు. -
మహిళపై దాడి.. నిందితుడికి జైలు
[ 13-06-2024]
జి.జానకయమ్మపేటలో మహిళపై దాడి కేసులో నిందితుడు గజ్జల రామ్గోపాల్కు రెండు నెలల జైలు శిక్ష విధించారు. -
సరికొత్త పాఠాలతో మొదలు
[ 13-06-2024]
ఆట-పాటలతో వేసవి సెలవులను సరదాగా గడిపేసిన విద్యార్థులు గురువారం నుంచి బడిబాట పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే సరిపడా నోటు పుస్తకాలను, 70 శాతం వరకు పాఠ్యపుస్తకాలను స్కూళ్లకు పంపేసింది. -
బాలలను బడికి పంపాలి
[ 13-06-2024]
బాలలను బడికి పంపాలని ఎలమంచిలి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ టి.వీరరాఘవేంద్రరావు సూచించారు. -
మద్యం మానేయమన్నందుకు ఆత్మహత్య
[ 13-06-2024]
మద్యానికి బానిసై ఆరోగ్యం పాడు చేసుకోవడంపై ఇంట్లోవారు మందలించారన్న కోపంతో నర్సీపట్నం మండలంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
శాస్త్రవేత్తలు, రైతులకు పురస్కారాలు
[ 13-06-2024]
ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ (ఆంగ్రూ) 60వ వ్యవస్థాపక దినోత్సవం బుధవారం గుంటూరు లాం ఫాంలో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా
-
మాజీ సీఎం సతీమణి.. ఆ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రి
-
సన్నీ లియోన్ ప్రదర్శనకు ఆ యూనివర్సిటీ ‘నో’!
-
రాజకీయాల కంటే సినిమాలు చేయడమే సులువు.. కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు
-
22న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
-
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు