అనుకూలించిన వాతావరణం.. అభ్యర్థుల్లో ఉత్సాహం
పోలింగు తేదీ దగ్గరపడింది. ప్రచారానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. ఇటీవల తీవ్ర ఎండల కారణంగా ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో అభ్యర్థులు ప్రచారం చేశారు.
భాజపా అభ్యర్థి కె.అనిల్కుమార్ ప్రచారం
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: పోలింగు తేదీ దగ్గరపడింది. ప్రచారానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. ఇటీవల తీవ్ర ఎండల కారణంగా ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో అభ్యర్థులు ప్రచారం చేశారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తూ వాతావరణం చల్లబడింది. దీంతో అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. బ్రహ్మపుర అసెంబ్లీ బిజద అభ్యర్థి డాక్టర్ రమేష్చంద్ర చ్యవుపట్నాయక్ మంగళవారం ఉదయం స్థానిక 29వ వార్డులో ప్రచారం నిర్వహించారు. హిల్పట్నాలోని సిద్ధి వినాయక మందిరం నుంచి ప్రారంభమైన ర్యాలీ వార్డులోని వివిధ వీధుల్లో సాగింది. బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి, వార్డు కార్పొరేటరు సంజిత్ పాణిగ్రహి తదితరులు ఆయన వెంట ప్రచారంలో పాల్గొన్నారు. భాజపా అభ్యర్థి కె.అనిల్కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి దీపక్ పట్నాయక్ కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి శిబ శంకర దాస్ (పింటు దాస్) ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి తనను గెలిపించాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగుపాటుకు మహిళ మృతి
[ 02-06-2024]
కొంధమాల్ జిల్లా జి.ఉదయగిరి ఠాణా పరిధిలోని కతింగియా కూడలి వద్ద ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు మహిళ మృతి చెందింది. -
నదిలో మునిగి ఒకరు మృతి
[ 02-06-2024]
సిమిలిగుడ సమితికి చెందిన కుందిలి సంతలో ఉన్న నదిలో ఆదివారం ఉదయం స్నానం చేస్తూ నీటిలో మునిగి ఒకరు మృతి చెందారు. -
ఘనంగా ముగిసిన మజ్జిగౌరి ఉత్సవాలు
[ 02-06-2024]
రాయగడ రాణిగూడ ఫారం ప్రాంతంలో 5 రోజులుగా నిర్వహిస్తున్న మజ్జిగౌరి అమ్మవారి ఉత్సవాలు ముగిశాయి. -
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
[ 02-06-2024]
గంజాం జిల్లా పట్టపూర్ సమితిలోని గాంధీ కూడలి సమీపంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. -
ఆటో బోల్తా పడి ఒకరు మృతి
[ 02-06-2024]
దమన్ జోడీ - నారాయణ పట్టణం మార్గంలో హతి ముండ కూడలి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడింది. -
సెల్ టవర్పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య
[ 02-06-2024]
సెల్ టవర్పై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గజపతి జిల్లా నువాగడ సమితి ఖజురిపోధ ఫండి పరిధిలో ఆదివారం జరిగింది. -
వడదెబ్బకు అధికారి మృతి
[ 02-06-2024]
జిల్లాలోని కొసగుముండా సమితి బాముని పంచాయతీ డీఈవో (డాటా ఎంట్రీ ఆపరేటర్) హరిహర్ జాన్ (35) కన్నుమూశారు. -
వైద్యుడు కిడ్నాప్.. పోలీసుల దర్యాప్తు
[ 02-06-2024]
మల్కాన్గిరి జిల్లా కలిమెల ఆరోగ్య కేంద్రం డాక్టర్ కిడ్నాప్నకు గురైనట్లు సమాచారం తెలిసింది. -
సైకిల్పై వెళ్లి ఓటేసిన కేంద్ర మాజీ మంత్రి
[ 02-06-2024]
పంచాయతీ వార్డు సభ్యుడు కూడా హంగు, ఆర్భాటం ప్రదర్శిస్తున్న ఈ రోజుల్లో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ సైకిల్పై పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేశారు. -
ముగిసిన పోలింగ్
[ 02-06-2024]
రాష్ట్రంలో చివరిదైన నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు శనివారం ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజ బిహారీ ధొళో భువనేశ్వర్లో పేర్కొన్నా అక్కడక్కడా స్వల్ప ఘటనలు, కొట్లాటలు జరిగాయి. -
కొరాపుట్ సింహాసనం ఎవరికో?
[ 02-06-2024]
కొరాపుట్ లోక్సభ స్థానం ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కొరాపుట్, రాయగడ జిల్లాలకు చెందిన 7 నియోజకవర్గాలతో కూడిన లోక్సభ స్థానంలో 1957 నుంచి 18 సార్లు జరిగిన ఎన్నికల్లో 16 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడం విశేషం. -
రవుర్కెలాలో 18కి పెరిగిన మృతుల సంఖ్య
[ 02-06-2024]
రవుర్కెలా ఉక్కు నగరంలో వడదెబ్బ మృతుల సంఖ్య 18కి పెరిగింది. శనివారం చికిత్స పొందుతున్న బాధితుల్లో ఆరుగురు తుదిశ్వాస విడిచినట్లు రవుర్కెలా అదనపు కలెక్టరు (ఏడీఎం) అశుతోష్ కులకర్ణి విలేకరులకు చెప్పారు. -
‘పద్మశ్రీ’ మగుణి కన్నుమూత
[ 02-06-2024]
ప్రాచీనమైన తోలుబొమ్మలాటను విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మగుణి చరణ్ కువర్ (88) శనివారం ఉదయం కేంఝర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. -
కొంచెం తీరిక... పుస్తకాలతో తీరేను బడలిక
[ 02-06-2024]
పూర్వాశ్రమంలో రచయితగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పర్యావరణవేత్త. ఆయన రచించిన పుస్తకాల్లో ‘ది గార్డ్న్ ఆఫ్ లైఫ్’ ఆంగ్ల రచన దేశవిదేశాల్లో పాఠకుల మన్ననందుకుంది. చెట్లు, కాండాలు, బెరళ్లు, లతలు, పుష్పాల్లో ఔషధీయ గుణాలున్నాయని అందులో వివరించారు. -
దోపిడీ ముఠా అరెస్ట్
[ 02-06-2024]
నవరంగపూర్లో జరిగిన చోరీ కేసులో పోలీసులు శనివారం ఓ ముఠాను అరెస్ట్ చేశారు. ఎస్పీ రోహిత్ వర్మా మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన సదరు సమితి దంగరబేజి గ్రామంలో సునీల్ సాహు ఇంట్లో చోరీకి యత్నించి విఫలమయ్యారు. -
అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డున పడ్డ కుటుంబం
[ 02-06-2024]
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ కుటుంబం రోడ్డున పడ్డ ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. నందహండి సమితి జడబంద గూడ పంచాయతీ ముదులిగూడ గ్రామానికి చెందిన పద్మన్ బిశోయి ఆవాస్ యోజన ఇల్లు కోసం భార్య కనక పేరిట దరఖాస్తు చేసుకున్నారు. -
పోలింగ్ కేంద్రంలో తమలపాకుల అలంకరణ
[ 02-06-2024]
పూరీ జిల్లా కాకట్పూర్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని తమలపాకులతో అలంకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
రెండు రోజుల్లో కౌంటింగ్.. ఈసీ తలుపుతట్టిన అధికార, విపక్షాలు
-
ఎగ్జిట్ పోల్స్కి విలువ లేదు.. మమత రియాక్షన్ ఇదే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
సినీ నటుడి బ్యాగులో 40 బుల్లెట్ల గుర్తింపు
-
అమిత్షాపై ఆరోపణలు.. జైరాం రమేష్కు ఈసీ నోటీసులు
-
ఫుడ్ పాయిజనింగ్.. 42 మంది బీటెక్ విద్యార్థులకు అస్వస్థత