Ts news: కోవెల సుప్రసన్నాచార్యకు హనుమజ్జానకి రామశర్మ సాహిత్య పురస్కారం

తెలంగాణ సారస్వత పరిషత్‌లో పోలూరి హనుమజ్జానకిరామశర్మ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Updated : 13 Oct 2021 17:19 IST

హైదరాబాద్‌: తెలంగాణ సారస్వత పరిషత్‌లో పోలూరి హనుమజ్జానకిరామశర్మ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, ఎల్లూరి శివారెడ్డి, చెన్నయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలూరి హనుమజ్జానకీరామశర్మ సాహిత్య పురస్కారాన్ని ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని