Ugadi at Dubai: ‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’

దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

Published : 12 Apr 2024 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దుబాయిలో తెదేపా, జనసేన, భాజపా సంయుక్త నిర్వహణలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెదేపా నేత పట్టాభి పాల్గొన్నారు. వందలమంది తెలుగువారు కలసి ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. రాష్ట్ర హితం కోసం తామందరం ఎన్డీయే కూటమిని బలపరుస్తామని, చంద్రబాబును ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తిరిగి గెలిపించడంలో తమవంతు పాత్ర పోషిస్తామని హామీ ఇచ్చారని పట్టాభి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని