కేశినేని నాని పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతా
విజయవాడ ఎంపీ, తెదేపా నేత కేశినేని నాని పేరుతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతా సృష్టించి కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో
ఈనాడు, అమరావతి: విజయవాడ ఎంపీ, తెదేపా నేత కేశినేని నాని పేరుతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతా సృష్టించి కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో నాని పేరిట వైరల్ అవుతున్న ట్వీట్తో అతనికి ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది. నాని ఫొటో, పేరుతో నకిలీ ఖాతా సృష్టించిన వారిని గుర్తించి, చర్యలు తీసుకోవాలంటూ సైబర్ నేరాల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం