మునుగోడులో పోటీ చేస్తాం
తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడానికి నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం చర్లగూడెం జలాశయం పరిధిలోని ముంపు గ్రామస్థులు సిద్ధమవుతున్నారు.
భూనిర్వాసితుల నిర్ణయం
మర్రిగూడ, న్యూస్టుడే: తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడానికి నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం చర్లగూడెం జలాశయం పరిధిలోని ముంపు గ్రామస్థులు సిద్ధమవుతున్నారు. ఈ జలాశయం పరిధిలో మర్రిగూడెం మండలంలోని చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం వెంకేపల్లి, వెంకేపల్లి తండా గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాల నుంచి వంద మందికి పైగా ఉప పోరుకు పోటీ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు వారంతా బుధవారం చర్లగూడెంలోసమావేశమై చర్చించుకున్నారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం