కలెక్టర్లకే కొనుగోలు కేంద్రాలఏర్పాటు అధికారం

ధాన్యం రాక ఆధారంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత అక్టోబరులో జారీ చేసిన ఆదేశాలను సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.

Published : 02 Dec 2021 05:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: ధాన్యం రాక ఆధారంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత అక్టోబరులో జారీ చేసిన ఆదేశాలను సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని