కలెక్టర్లకే కొనుగోలు కేంద్రాలఏర్పాటు అధికారం
ధాన్యం రాక ఆధారంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత అక్టోబరులో జారీ చేసిన ఆదేశాలను సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈనాడు, హైదరాబాద్: ధాన్యం రాక ఆధారంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత అక్టోబరులో జారీ చేసిన ఆదేశాలను సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్