Sabarimala: శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు

శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 18న సికింద్రాబాద్‌-కొల్లం, 19న కొల్లం-సికింద్రాబాద్‌, 22న కాచిగూడ-కొల్లం, 23న కొల్లం-కాచిగూడ

Updated : 11 Dec 2021 09:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 18న సికింద్రాబాద్‌-కొల్లం, 19న కొల్లం-సికింద్రాబాద్‌, 22న కాచిగూడ-కొల్లం, 23న కొల్లం-కాచిగూడ, నాందేడ్‌-కొల్లం, 25న కొల్లం-తిరుపతి, 26న తిరుపతి-నాందేడ్‌ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. అయ్యప్ప భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలనిరైల్వేశాఖ కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని