PM Modi: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS summit)లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు పాల్ షిపోకోసా మషతిలే స్వాగతం పలికారు. అనంతరం బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్లో మోదీ పాల్గొన్నారు