AP News: జగన్ మోసానికి బలైన యువత.. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస
సీఎం జగన్ ఐదేళ్ల తన పాలనలో.. నోటిఫికేషన్ల మాయ చేసి, ప్రైవేటు కంపెనీలను తరిమేసి, నైపుణ్యాభివృద్ధి నిలిపేసి యువతను నిరుద్యోగులుగా మార్చేశారు. ఉపాధి వెతుక్కుంటూ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి కల్పించారు.