Chandrababu: ఉద్యోగులంతా మనవైపే.. ట్రెండ్‌ అర్థమవుతోంది కదా!: చంద్రబాబు

ఉద్యోగులంతా కూటమి వైపే నిలిచారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ 90 శాతానికిపైగా నమోదైందని చెప్పారు.

Published : 10 May 2024 17:42 IST

ఉద్యోగులంతా కూటమి వైపే నిలిచారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ 90 శాతానికిపైగా నమోదైందని చెప్పారు. గన్నవరంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వర్షం కురుస్తున్నా.. సభకు భారీగా మూడు పార్టీల కార్యకర్తలు తరలి వచ్చారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు