Kishan Reddy: తెలంగాణలో భాజపాకు డబుల్‌ డిజిట్‌ పక్కా: కిషన్‌రెడ్డి

తెలంగాణలో భాజపాకు (BJP) సానుకూల వాతావరణం ఉందని కచ్చితంగా డబుల్ డిజిట్ స్థానాలు కైవసం చేసుకుంటామని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు.

Published : 10 May 2024 17:22 IST

తెలంగాణలో భాజపాకు (BJP) సానుకూల వాతావరణం ఉందని కచ్చితంగా డబుల్ డిజిట్ స్థానాలు కైవసం చేసుకుంటామని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు భారాసపై విశ్వాసం పోయిందని, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలకు గాడిద గుడ్డు ఇచ్చిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో రెండో స్థానం కోసం కాంగ్రెస్, భారాస పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసివేస్తారంటూ ఎన్నికల్లో లబ్ధి కోసం భాజపాపై బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు