Mahabubnagar: కనీస ధర లేక.. వేరుశనగ రైతుల ఆందోళన
గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వేరుశనగ రైతులు భగ్గుమన్నారు. బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నా వ్యాపారులు కుమ్మక్కై రైతులకు సరైన ధర ఇవ్వడం లేదంటూ ఆందోళన బాట పట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో వేరుశనగ రైతులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస ధర లేదని రైతులు వాపోతున్నారు.
Updated : 12 Feb 2024 13:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే