ముంపు నుంచి రక్షణగా.. మున్నేరుకు ఇరువైపులా కాంక్రీటు గోడలు: ప్రభుత్వం
మున్నేరు ముంపు నుంచి ఖమ్మం (Khammam) నగరాన్ని కాపాడేందుకు నదికి ఇరువైపులా ఆర్సీసీ కాంక్రీటు గోడలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల మున్నేరుకు భారీగా వరద రావడంతో ఖమ్మంకు ఆనుకుని ఉన్న పలు కాలనీలు ముంపుకు గురయ్యాయి. మంత్రి పువ్వాడ అజయ్ సహాయక చర్యల్లో పాల్గొని సమస్యను పరిశీలించారు. ముంపు సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు.
Published : 01 Aug 2023 12:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది